రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానానికి తూట్లు పొడిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పుర�
ములుగు జిల్లాలో సోమవారం అధికారికంగా జరిగిన బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుక రసాభాసగా మారింది. వేడుకలను అవమానాల మధ్య జరిపారని, కలెక్టర్తోపాటు జిల్లాస్థాయి అధికారులు రాకపోవడం, సభ ఏర్పాటు చేయకపోవడంపై దళిత �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలు సంఘాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు.
భారతదేశ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే అంబేద్కర్కు ముందు అంబేద్కర్ తర్వాత అని చెప్పుకోకతప్పదు. ఎందుకంటే, ఎన్నో ఏండ్లుగా మన దేశంలో కొనసాగుతున్న సామాజిక అసమానతలను, వివక్షలను రూపుమాపేందుకు కృషి చే
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ �
దళితుల అభ్యు న్నతికి బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు, కొత్త బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబ�
దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నగరం ముస్తాబైంది. ఈ ఆవిష్కరణ మహోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు 150 డివిజన్ల నుంచి భారీగా నేతలు తరల�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక ప్రగతి సాధిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రం ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ, నేడు తెలంగాణ చేస�
భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు జరుగనున్నాయి. వేడుకలను విజయవంతం చేయాలని ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, దురిశెట్టి అను
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్సవ కమిటీని నియమించింది.