భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలు సంఘాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.