భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ దళితులు, బడుగు బలహీనవర్గాలకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరివాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు.
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ నా యకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆ�
అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి న�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఆదివారం పరిగిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి పట్ట ణంలోని అంబేద్కర్ విగ్రహానికి చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యేలు, మ�
ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలంగాణ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. ఆదివారం అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వికార�
‘రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన అందరివాడు. ఆయన పోరాట స్ఫూర్తితోనే లక్షలాది మందిని సమీకరించి 14 ఏండ్లపాటు పోరాడి కేసీఆర్ నాయకత్వం లో రాష్ర్టాన్ని సాధించుకున్నాం.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలు సంఘాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు.
భారతదేశ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే అంబేద్కర్కు ముందు అంబేద్కర్ తర్వాత అని చెప్పుకోకతప్పదు. ఎందుకంటే, ఎన్నో ఏండ్లుగా మన దేశంలో కొనసాగుతున్న సామాజిక అసమానతలను, వివక్షలను రూపుమాపేందుకు కృషి చే
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ 133వ జయంతిని (ఏప్రిల్ 14వ తేదీ) పురసరించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున సాగరతీరంలో ఆకాశమంత ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడంతో దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసి వారి మనసులు ఉప్�
అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే అందరికీ సమన్యాయం జరుగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.