భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన అం దరివాడని, ఆదర్శప్రాయుడని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్�
అధికారంలోకి వచ్చిన వెంటనే దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12 లక్షలు ఇస్తామన్న హామీని అటకెక్కించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు అంబేద్కర్కు దండలేయడం అంటే ఆ మహానుభావుడిని అవమానించడమే�
రాయపోల్, ఎప్రిల్ 14 : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర జయంతిని పురస్కరించుకొని రాయపోల్ మండల కేంద్రంలో 41వ కుంజర యాత్రలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Ambedkar Jayanti | భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. పుష్పాం�
Ambedkar Jayanti | భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు నివాళులు అర్పించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సెక్రెటీరియట్ సమీపంలో అంబేద్కర్ 125 అడుగుల విగ�
అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నది. చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలుచేయడం అటుంచితే, ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నది.
అన్ని రంగాల్లో వివక్షారహిత సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహాదార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు కొనియాడారు.
డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ పేరును రోజూ గుర్తు చేసుకోవాల్సిందే. భారత రాజ్యాంగం మన ముందు ఉన్నన్నాళ్లూ ఆయన ఉన్నట్టే. ఎంతమంది ఎన్ని రకాలుగా సవరణల పేరుతో మరణ శాసనాలు రాస్తున్నా రాజ్యాంగం బతికే ఉంటుంది. 1973ల�
KCR : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanti)ని పురస్కరించుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఈ సమాజంలో సగభాగానికి పైగా ఉన్న బీసీలను మిగతా ఎస్టీ, మైనారిటీలను ప్రభుత్వం భాగస్వామ్యం చేయకపోవడం అత్యంత బాధాకరమని రాజ్యాంగ ర�
బీహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కీలక మిత్ర పక్షాన్ని కోల్పోయింది. ఆర్ఎల్జేపీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ మాట్లాడుతూ, ఎన్డీయేలో తమకు అన్యాయం జరిగిందని, తమది దళ�
రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత ప్రతిపౌరుడిపై ఉన్నదని హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్పాల్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేదర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం హైకోర్టు ఆవరణలో రాష్ట్ర బార్ కౌ