అంబేద్కర్ కొందరువాడు కాదని, అందరివాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమాజంలోని పీడీత, బడుగు బలహీన వర్గాలు ప్రజల అభ్యున్నతి కోసం రచించారని పేర�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాతగా యావన్మంది ప్రజల ఆదరాభిమానాలు అందుకున్న మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఆదివారం ఆయన జయంతిని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకున్నారు.
మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆదర్శాలు, కార్యాచరణ సంపూర్ణంగా అమలులోకి వచ్చిననాడే, దేశ స్వాతంత్య్రానికి సంపూర్ణ ఫలితం దకినట్టని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. అంబేదర్ జయంతి స
విగ్రహాలకు బదులు విజ్ఞానకేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి బస్తీనుంచి ఒక అంబేద్కర్ను తయారు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా
పాస్పోర్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో సుదీర్ఘ నిరీక్షణను తగ్గించేందుకు ఈ నెల 27 నుంచి 2 వారాలపాటు రోజుకు 500 చొప్పున అదనంగా అపాయింట్మెంట్లను పెంచుతున్నట్టు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసర
అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని మేయర్ యాదగిరి సునీల్రావు పిలుపునిచ్చారు. నగరంలోని బల్దియా కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగ
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి జిల్లాలో పండుగలా జరిగింది. ఊరూ వాడా అంబరాన్నంటింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుక, మహనీయుడి�
డుగు, బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన ఘనత అంబేద్కర్కు దక్కుతుందని, అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, జైపా�
నవభారత వైతాళికుడు.. విశ్వమానవుడు.. సామాజిక సమతా స్ఫూర్తి.. సమున్నత విజ్ఞాన మూర్తి.. బడుగుల దీప్తి.. అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్..
దేశం గర్వించదగ్గ దిగ్గజాలలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒకరని, ఆయన అందరి వాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. విద్యను హక్కుగా పొందు పర్చి దేశానికి వెలుగులు ఇచ్చిన మహనీయుడు అం�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ అంబేద్కర్ అందరివాడని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల�
దేశానికి దశాదిశ చూపిన గొప్పవ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కరేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంత్యుత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్ల�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్లోని బస్టాండ్ వద్ద అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్లు