అన్నీ ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు.. కొన్ని ఆహ్లాదం పంచేవి. సౌకర్యవంతమైనవి మరికొన్ని ఎందరికో ఉపాధి నిచ్చేవి. బీఆర్ఎస్ సర్కారులోనే బ్రహ్మాండంగా దాదాపు పనులన్నీ పూర్తి చేసుకున్నాయి. కేవలం తుది మెరుగులు �
భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆమె 193వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలో తాము చేపట్టిన పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Minister Gangula | అంబేద్కర్ భవనం జ్ఞాన సముపార్జనకు కేంద్రం కావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంటలో 8 కోట్ల రూపాయలతో ఎకరన్నర స్థలంల
18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని నూతన అంబేద్కర్ భవన్లో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో బీసీ వేల్ఫేర్ డీడీ రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన బీసీ కు
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ను తలదన్నేలా వెలిగిపోతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం అంబేద్కర్ భవన్లో డీఈవో అబ్దుల్ హై అధ్య�
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారి కోసం విప్లవాత్మక పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ�
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్ర�
యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పరిశ్రమలు స్థాపించాలని, ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదగాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్రాజ్, వరుణ్రెడ్డి పిలుపునిచ్చారు.
పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణం విషయంలో దళితులు ఐక్యంగా ఉండాలని దళిత ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని తాలూకా రైస్మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ జిల్