Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ధ్రువీకరించే గెజిట్ బిల్లును త్వరలోనే పార్లమెంట్లో పెట్టనున్నారు. ఈ గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ �
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రోత్సాహకాలు ఇచ్చి సాగుకు అండగా నిలవాల్సింది పోయి ఉన్న పంట పొలాలను కూడా లాక్కునేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలతో అన్�
Chandrababu | ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు
Chandrababu | ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఛీఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారని అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గూగుల్ వంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయని.. చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికా వె�
Amaravati | ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. రాజధాని ప్రాంత నిర్మాణం కోసం రూ.32,500 కోట్ల రుణం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది
Vangalapudi Anitha | సోషల్మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే సహించబోమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. కల్పిత వీడియోల ద్వారా చాలామంది ఇబ్బంది పెడుతున్నారని.. అలాంటి వాటిని ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్క�
Amaravati Farmers | జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ.. న్యాయస్థానం ఇచ్చేది కాదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అవినీతి కేసులో జైలుకు వెళ్లి బయటకొచ్చి నేటికి 12 ఏళ్లు అవుతుందని వైఎస్ జగన్ వ�
AP News | జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్పై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీ రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగానూ ఆయన్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జార
Amaravati | ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ల్యాండ్ పూలింగ్లో అసైన్డ్ భూములు అప్పగించిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను అసైన్డ్ కాకుండా ప
Amaravati | అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు కీలక ఉత్తర్వులు జ�
Bala Krishna | హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అమరావతిలో కొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తానని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెల�
తనపై ఎలాంటి అక్రమాస్తులు లేవని మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Chandrababu | ఏపీ రాజధాని అమరావతిని సింగపూర్లా తయారుచేస్తానని అప్పట్లో హామీ ఇచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. కానీ 2019లో ఏపీలో ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని.. అందుకే ఇప్పుడు రాష్ట్ర పున: