Ambati Rambabu | రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తవుతున్నా ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని లేకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని అంబటి రాంబాబు విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో కేవలం అవినీతి, కమీష
Vijayasai Reddy | ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతి నిర్మాణానికి పలు సూచనలు చేస్తూనే వైసీపీ ప్రతిపాదించిన మావిగన్ నమూనాపై విమర్శలు గుప్పించారు.
AP Capital | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభవృద్ధి చేస్తుండటంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి నిర్మాణంపై
YS Jagan | ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మావిగన్ మచిలిపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని వైసీపీ సరైనా, ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పెట్టరా పేరు అమరావతి’, లేదా పిలువరా ‘క
Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాయపూడి సమీపంలోని ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద సోమవారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కం�
RTC Bus Accident | అమరావతి శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ముందు టైర్ పగలడంతో బస్సు కందకంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబును సోమవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్టు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
Driver Collapse | ఆంధ్రప్రదేశ్ ఏసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది . హైదరాబాద్ నుంచి విజయవాడ కు వెళ్తున్న అమరావతి ఏసీ బస్సు డ్రైవర్నాగరాజుకు గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Republic Day | ఏపీలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో ఈ వేడుకలు చేపట్టారు.
ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టిన రెండో విడత భూసేకరణపై రైతులు మండిపడ్డారు. బాబు సర్కార్పై రైతులంతా ఒక్కసారిగా తిరగబడ్డారు. తొలి దశలో వేలాది ఎకరా లు ఇచ్చి సంచార జాతులుగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నామని తీ�
Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాల్లోని 16,666.57 ఎకరాల ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.