ప్రజలకు పరిపాలనను దగ్గరికి తీసుకురావడానికే తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, దానికే వంద శాతం కట్టుబడి ఉన్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని...
వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు తప్పదని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేయాలంటూ ఇక్కడి రైతులు 99 శాతం మంది తమ భూములను ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాల్టి విజయం 5 కోట్ల తెలుగు ప్రజలదని చంద్రబాబు అభి�
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివాలయాల్లో సందడి నెలకొన్నది. రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్ఆర్ఎస్) డిమాండ్ చేసింది. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆర్ఆర్ఎస్ అధ్యక్షుడు...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తామే అద్భుతంగా నిర్మిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. సోమవారం కృష్ణ జిల్లాలో పర్యటించి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావ�
అమరావతి : న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర సోమవారం 43వ రోజుకు చేరుకుంది. తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణిగుంట నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. దాదాపు 42 రోజుల పాటు �
తిరుపతి: తిరుపతిలో నిర్వహించదలిచిన అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ముగింపు సభను ఇండోర్గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహి
AP News | టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అమరావతి అంటే తనకు వ్యతిరేకత లేదని, ఈ ప్రాంతమంటే తనకు కూడా ప్రేమ అని జగన్ స్పష్టం చేశారు. ఇక్కడ త�
AP News | ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. శాసనసభలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పూర్తి సమగ్రమైన, మెరుగైన �
ప్రకాశం: అమరావతి రాజధాని కోసం రైతులు శాంతియుతంగా కొనసాగిస్తున్న మహాపాదయాత్రపై ప్రకాశం జిల్లా చదలవాడలో పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అ