ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఉన్న కక్షను కొందరు రాష్ట్రం పై చూపిస్తున్నారని ఏపీ సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు.
చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని వైసీపీ రాజమండ్రి ఎంపీ భరత్ అన్నారు. తనపై సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై ఆయన మంగళవారం వివరణ ఇచ్చారు. ‘మా కుటుంబం గురించి ఏపీ ప్రజలందరికీ తెలుసు.
ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ కావాలనేది ఆమె కల. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగింది. వైసీపీ అభ్యర్థిగా స్థానిక సంస్థల ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు కేంద్రాల్లో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తలమర్లవాండ్లపల్లిలో కౌంటింగ్ అధికారులకు ఓ వింత అనుభవం ఎదురైంది.
Boat capsizes | మహారాష్ట్రలో పడవ బోల్తా.. 11 మంది గల్లంతు | మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వార్ధా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. బెనోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని వరుద్ తాలూకాలో�
అచ్చెన్నాయుడు | అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి తీరు మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది | రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇండియాని వణికిస్తోంది. కేసుల్లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించేలా చేసింది. ఒకే రోజులో ఏకంగా మూడు లక్షలకుపైగా కేసులు ఇండియాలో నమోదయ్యాయి. అయితే కరోనా కేసులు ఇంత భ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం వచ్చారు. రాజధాని భూముల అక్రమాలపై చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబ�