Suburban buses | హైదరాబాద్ నుండి ఆమనగల్లు వరకు సిటీ సబర్బన్ బస్సులను నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గీతముదిరాజ్ కోరారు.
Lunch for Farmers | ధాన్యం అమ్మడానికి ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు మార్కెట్కమిటీ చైర్పర్సన్ భోజన వసతిని మంచి మనసును చాటుకున్నారు.
రైతులకు ఇచ్చిన హామీలు అమలు పరచకుం డా, రైతులను అరిగోసపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ, రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆమనగల్లు జూనియర్ కళాశాల సమీపంలో నిర్వహిం�
Madugula | వంతెనను నిర్మించాలంటూ మహిళలు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని మహిళలు డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు అందుగుల గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థా
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లులో ఈ నెల 13న 15వేల మందితో రైతు దీక్ష చేపడుతున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు.
Danger | ఊరు మధ్యలో చెదురు బావి.. సరైన రక్షణ గోడ లేకపోవడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.. ఎప్పుడూ మూగజీవాలు పడి చనిపోతూనే ఉంటాయి. అందుకే చిన్న పిల్లలను అటువైపు నుంచి పంపించాలన్నా తల్లిదండ్రులు భయపడ�
RRR | సహజంగా రెండు ప్రధాన రోడ్ల మధ్య అనుసంధానం కోసం డబుల్ లేన్ రోడ్డు.. మరీ కావాలంటే నాలుగు లేన్ల రోడ్డును ఏర్పాటు చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్రింగ్ రోడ్డు, రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)కు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాష్ట్ర పురపాలక, శాఖ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆమనగల్లులో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 3న ఆమనగల్లు మున్సిపాలిటీకి రానున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చ�
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్ తెలిపారు. బుధవారం మున్సిపాలిటీలోని 13వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షల�
ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని ఎమెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు రైతు వేదిక భవనంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్�
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ గురువారం ఆమనగల్లు పట్టణంలో అంబరాన్నంటింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ, పోచమ్మలకు మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి, నైవేద్యాన్ని సమర్పించి ప్ర�