మహిళల వన్డే ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియా సెమీస్కు దూసుకెళ్లింది. గురువారం విశాఖపట్నం వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్.. 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి ఈ టో�
BANW vs AUSW : మహిళల వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. భారత జట్టుపై సూపర్ సెంచరీతో జట్టును గెలిపించిన అలీసా హీలీ (113 నాటౌట్) బంగ్లాదేశ్పైనా దంచేసింది.
World Cup Stars : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచ కప్(ODI World Cup)లో మహిళా క్రికెటర్లు శతకాలతో రెచ్చిపోతున్నారు. ఉపఖండ పిచ్లపై తేలిపోతారనుకుంటే.. దూకుడే మంత్రగా చెలరేగుతూ కొండంత స్కోర్ అందిస్తు�
మహిళల ప్రపంచకప్లో ఆతిథ్య భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా బంతితో విఫలమైనా బ్యాట్తో దుమ్మురేపింది. ఇరుజట్ల మధ్య వైజాగ్లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆసీస
INDW vs AUSW : మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత జట్టుకు మరోషాక్. విశాఖపట్టణంలో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
INDW vs AUSW : భారత బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీ బాదేసిన ఎలీసా హేలీ (142) ఎట్టకేలకు ఔటయ్యింది. భారీ షాట్లతో చెలరేగుతున్న ఆమెను తెలుగమ్మాయి శ్రీ చరణి వెనక్కి పంపింది.
SLW vs AUSW : మహిళల వన్డే వరల్డ్ కప్లో బోణీ కొట్టాలనుకున్న శ్రీలంక (Srilanka) ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆస్ట్రేలియా (Australa)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయ్యింది.
ODI World Cup : ఈమధ్యే మూడు వన్డేల సిరీస్లో హర్మన్ప్రీత్ కౌర్ సేనకు చెక్ పెట్టిన ఆసీస్ వరల్డ్ కప్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. టోర్నీకి ముందే భారత అభిమానుల మనసులు చూరగొనేందుకు కంగారూ కెప్టెన్ అలీసా హేలీ (Alyssa Healy) స
ODI World Cup : ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని ఆస్ట్రేలియా (Australia) మరోసారి వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏడుసార్లు విజేతగా నిలిచిన ఆసీస్ పటిష్టమైన స్క్వాడ్తో భారత్కు వస్తోంది.
ఆస్ట్రేలియా ‘ఏ’తో ఆఖరి పోరులో భారత అమ్మాయిలు ఘోరంగా విఫలమయ్యారు. ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆసీస్ ‘ఏ’ 9 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది. అయితే తొలి రెండు వన్డేలు గెలిచిన భారత్ 2-1తో సిరీ
IND A vs AUS A : ఇంగ్లండ్ పర్యటనలో చెలరేగిన అమ్మాయిలు ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం తడబడుతున్నారు. వరుసగా రెండో టీ20లోనూ బ్యాటర్లు సమిష్టిగా విఫలమవ్వగా భారత ఏ జట్టు 73కే ఆలౌటయ్యింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2025 లో యూపీ వారియర్స్ కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఆ జట్టుకు సారథిగా వ్యవహరించనుంది.