ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డులో నూతనంగా ఏర్పాటు చేసుకున్న రెడ్డి సంఘ నూతన భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్�
0 ఏండ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని, ఓట్ల కోసమే సభ నిర�
నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. దాదాపు 40 ఏండ్ల క్రితం అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసీలను బలి
నిర్మల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధమని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్షోలతో బిజీగా మారగా, గులాబీ సైన్యం మాత్రం గెలుపే ధ్యేయంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నది.
రాష్ర్టానికి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజికవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గురువారం తన న
కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులతో రాష్ట్రంలో కొత్తగా 130 ఆలయాల నిర్మాణం చేపట్టనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. తన అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన సీజీఎఫ్ కమి�
మండలంలోని పొన్కల్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఆ మండల నాయకులు కోరారు.
పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి డాక్టర్ కావాలనేది ఒక కల. చదువున్నా ఆర్థికంగా లేకపోవడంతో వారి ఆశ నెరవేరిది కాదు. వారి ఆశయానికి రూపం ఇవ్వాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి �
ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కోరారు. ఆదివారం ఎంపీ బడుగుల లింగ
స్వరాష్ట్రంలో ఆలయాల కు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పరిమండల్ గ్రామంలో ఇటీవల రూ.60లక్షలతో నిర్మించిన రామాలయంలో బుధవారం మండల పూజకు ఆయన హాజ�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పోడు భూములపై హక్కు కల్పిస్తూ ఏక కాలంలో 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందించి 1.50 లక్షల మంది గిరిజన కుటుంబాలకు భరోసా కల్పించిన ఏకైక సీఎం కేసీఆర్ అని రోడ్లు, భవనాల శాఖ మంత
ఆధ్యాత్మికతకు ఆలవాలంగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. సమైక్య పాలనలో అంధకారంలోకి వెళ్లింది. నిధులు కేటాయించక, నిర్వహణ సక్రమంగా లేక ప్రాశస్థ్యం కోల్పోయింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దేశానికి దిక్సూచిగా నిలిచిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం పచ్చదనానికి కేరాఫ�