మండలంలోని పొన్కల్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఆ మండల నాయకులు కోరారు.
పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి డాక్టర్ కావాలనేది ఒక కల. చదువున్నా ఆర్థికంగా లేకపోవడంతో వారి ఆశ నెరవేరిది కాదు. వారి ఆశయానికి రూపం ఇవ్వాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి �
ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కోరారు. ఆదివారం ఎంపీ బడుగుల లింగ
స్వరాష్ట్రంలో ఆలయాల కు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పరిమండల్ గ్రామంలో ఇటీవల రూ.60లక్షలతో నిర్మించిన రామాలయంలో బుధవారం మండల పూజకు ఆయన హాజ�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పోడు భూములపై హక్కు కల్పిస్తూ ఏక కాలంలో 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందించి 1.50 లక్షల మంది గిరిజన కుటుంబాలకు భరోసా కల్పించిన ఏకైక సీఎం కేసీఆర్ అని రోడ్లు, భవనాల శాఖ మంత
ఆధ్యాత్మికతకు ఆలవాలంగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. సమైక్య పాలనలో అంధకారంలోకి వెళ్లింది. నిధులు కేటాయించక, నిర్వహణ సక్రమంగా లేక ప్రాశస్థ్యం కోల్పోయింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దేశానికి దిక్సూచిగా నిలిచిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం పచ్చదనానికి కేరాఫ�
సికూన అయిన పదేండ్ల తెలంగాణ.. దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోటీపడుతున్నదని, అనేక రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వరి ధాన్యంలో పంజాబ్ రాష్ర్టాన్ని దాటేసిన తెలంగ
రాష్ట్రప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, అడవుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని, హరితహారం పథకంతో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నదని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెల
ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్మల్ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని దేవాదాయ న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ న్నారు. మెడికల్ కాలేజీ మంజూరు చేయిం చి రుణం తీర్చుకున్నానని తెల�
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో పురాతన ఆలయాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఉద్ఘాటించారు. పేదల దేవుడిగా రాజన్న క్ష�
మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయసాధనకు రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో వస్తుండడంతో సమ్మేళనాల ప్రాంగ�