రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించుకొని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న
సీబీఎస్సీ తరహాలో వాసవి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మేళాలో 33 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు.
విద్య ద్వారానే విజ్ఞానం పొంది తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నదని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అల్లోల
నిర్మల్లో ఈనెల 9 నుంచి 11వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రజలపై, సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్కు మాత్రమే నిజమైన ప్రేమ ఉందని.. నరేంద్ర మోదీకి, రాహుల్ గాంధీకి ఉన్నది ఓట్ల యావ మాత్రమేనని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఉద్ఘాటించా
తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధికి ఏటా రూ.10 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, ప్రమాదవశాత్తు న్యాయవాది మరణిస్తే వారి కుటుంబానికి రూ.4 లక్షలు అందజేయాలని తెలంగాణ బార్ కౌన్సిల్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల�
నిర్మల్లోని బంగల్పేట్ శివారులో రూ.2.65 కోట్ల నిధులతో నిర్మించిన మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు గురువారం
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో ఆదరణ పొందడంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణికి పాల్పడుతూ ఆర్థిక చేయూతలో మొండి చేయి చూపిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ,