సికూన అయిన పదేండ్ల తెలంగాణ.. దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోటీపడుతున్నదని, అనేక రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వరి ధాన్యంలో పంజాబ్ రాష్ర్టాన్ని దాటేసిన తెలంగ
రాష్ట్రప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, అడవుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని, హరితహారం పథకంతో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నదని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెల
ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్మల్ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని దేవాదాయ న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ న్నారు. మెడికల్ కాలేజీ మంజూరు చేయిం చి రుణం తీర్చుకున్నానని తెల�
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో పురాతన ఆలయాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఉద్ఘాటించారు. పేదల దేవుడిగా రాజన్న క్ష�
మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయసాధనకు రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో వస్తుండడంతో సమ్మేళనాల ప్రాంగ�
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని బెల్లంపల్�
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్ర సర్కారు అతివలకు ఆరోగ్యరీత్యా తీపికబురు అందించింది. ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పీహెచ్సీ, యూహెచ్సీ, బస్తీ దవాఖానల్లో ప్రత్యేక క్లినిక్లను ఏర్పాటు చే
‘సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం’ ద్వారా రాష్ట్ర సర్కారు మత్స్య కార్మికులకు చేయూతనందిస్తున్నది. వారికి జీవనోపాధి కల్పించడంలో భాగంగా చేపలు పట్టుకునేందుకు వలలు, విక్రయించుకునేందుకు వాహనాలు అందిస్తున్నది.
తెలంగాణ సర్కారు పట్టణాల మాదిరిగా గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తునికాకు (బీడీ ఆకు) సేకరణ రేటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జీవో నంబర్ 15ను జారీచేసింది. కట్టకు రూ.2.05గా ఉన్న తునికాకు సేకరణ ధరను రూ.3కి పెంచింది.