రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వరి కొనుగోలు కే�
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్నదని, జిల్లా అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని, రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటి�
జిల్లాల్లో కొత్తగా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాలను పూర్తి చేస్తూ ప్రజల ముంగిట్లో పాలన ఉండేలా సర్కారు చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావర ణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా చేపట్టే నిర్మాణాల విషయంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా, అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు.
చదువుతోపాటు సంస్కారం ముఖ్యం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సోన్, సెప్టెంబర్ 10 : స్వచ్ఛ గురుకుల్లో భాగంగా వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, విద్యార్థులు బాగా చదువుకొని ఆణిముత్�
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై గవర్నర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ రాజకీయ విమర్శలు చేయడం తగదని గ�
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ నిర్మల్అర్బన్, సెప్టెంబర్ 1 : అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శా�
మంత్రులు తలసాని, ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): పర్యావరణహితమైన మట్టి గణపతులనే పూజించాలని ప్రజలకు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. కాలుష్య నియంత్రణ
జాతీయ పతాకాలతో పరుగులు త్యాగధనుల స్మరణతో ఫ్రీడం రన్ పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన�