యాచారం, ఫిబ్రవరి 20: సీఎం కేసీఆర్ పునర్నిర్మించిన యాదాద్రి ఆలయం చరిత్రలో నిలిచిపోతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మార్చి 28 నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మూలవిరాట్ దర్శ
టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం కేసీఆర్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్లో సీఎంను మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి మర�
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి ఇప్పటికే కలెక్టర్లకు జాబితా అందజేత ప్రభుత్వ ఆదేశాల మేరకే పారదర్శకంగా వర్తింపు జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమలతో ఉపాధి నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో రాష్ట�
8 నుంచి 11 వరకు అర్హుల గుర్తింపు 2,761 మందికి ప్రయోజనం దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి సుల్తాన్బజార్, ఫిబ్రవరి 6: దేవాలయ అర్చక, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్�
పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి అల్లోల బాసర, ఫిబ్రవరి 5: వసంత పంచమి సందర్భంగా శనివారం బాసరలోని సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదా�
దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి యాదాద్రి పునర్నిర్మాణ పనుల పరిశీలన యాదాద్రి, జనవరి 21: సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో రూపుదిద్దుకొన్న నారసింహుడి స్వయంభువుల దర్శనం మార్చి 28న పునఃప్రారంభం కానున్నదని దే
ఈనెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు సీఎం కేసీఆర్పై బీజేపీ నాయకుల విమర్శలు హేయం వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సంక్షేమమేది..? మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆత్మ పాలక వర్గ ప్రమాణ స్వీ
మండలిలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించి రాష్ట్రంలో పచ్చదనం మరింత పెంపొందించాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితనిధి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్/ఎదులాపురం: ప్రభుత్వ దవాఖానలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తున్నదని దేవాదాయశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బ
నిర్మల్ అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులకు ప్రాధాన్యమిస్తూ వారికి తగిన గౌరవాన్ని కల్పిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నార