బీజేపీపై బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీతో మరోసారి జట్టు కట్టే అవకాశమే లేదని కరాఖండిగా చెప్పిన ఆయన.. బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడం కంటే చనిపోవ
CM Nitish Kumar | బీజేపీతో మరోసారి జతకట్టే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. ఇకపై తాము సోషలిస్టులతో మాత్రమే కలిసి పనిచేస్తామని జేడీయూ చీఫ్ స్పష్టం చేశారు.
భారతదేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎల్లకాలం పరిపాలించలేవని, వచ్చే 2024 సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. ఇందుకు ప్రజాస్వ�
మిత్రపక్షంలో చిచ్చు రాజేయడం, చీలికలు తెచ్చి ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం.. అనంతరం సోలోగా అధికార పగ్గాలు చేపట్టడం.. ఇదీ బీజేపీ కూటనీతి. తాజాగా బీహార్లో మిత్రపక్షం జేడీయూని కూడా అలాగే వెన్నుపోటు పొడిచి పగ్గ�
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతున్నది. పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. అస్సాంలోని గువాహటిలో ఓ హోటల్ ఉన్న ఏక్నాథ్ షిండే క్యాంపులోని తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో 20 మంది శివసేన అధినేత, మహ�
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి గద్దెనెక్కిన ఇమ్మానుయేల్ మాక్రాన్కు పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. సోమవారం విడుదలైన ఫలితాలతో ఆయన పార్టీ కూటమి పార్లమెంట్లో మెజార్టీ కోల్ప�
తిరువనంతపురం: ఢిల్లీలో అధికారం తర్వాత పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటుతో ఫుల్ జోష్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దక్షిణాదిలో అడుగు పెట్టడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా కేరళలోని ట్వంటీ20 పార్టీతో పొత�
రాజకీయ స్వార్థం కోసమే బీజేపీ హిందుత్వ నినాదాన్ని వల్లె వేస్తుంది గానీ.. ఆ పార్టీకి హిందుత్వ పట్ల ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని బీజేపీ మాజీ మిత్రుడు, శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే కుండబద్దలు
లక్నో: వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టంచేశారు. ఒంటరిగానే పోటీచేసి 2007 ఎన్నికల తరహాలో మళ్లీ తాము భారీ మెజారిటీ సాధ�
Uttarpradesh Alliance: అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉత్తరప్రదేశ్లో పొత్తుల కోలాహలం మొదలైంది. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ (SP), ఓం ప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని