TTV Dhinakaran | తమిళనాడుకు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నది. శశికళ మేనల్లుడైన టీటీవీ దినకరన్ ఈ పార్టీ అధ్యక్షుడిగ�
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు దోహదం చేస్తుందని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. నాగర్కర్నూల్ స్థానాన్ని బీఎస్సీ అప్పగిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుక
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఈ మూడు పార్టీలు శనివారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనల
Lok Sabha Polls: ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సఖ్యత కుదిరింది. ఆ రెండు పార్టీలు సీట్లు పంచుకున్నాయి. ఆప్ నాలుగు సీట్లలో, కాంగ్రెస్ మూడు సీట్లలో పోటీ చేయనున్న�
Mayawati: లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనున్నట్లు బీఎస్పీ నేత మాయావతి వెల్లడించారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదన్నారు. తమ పార్టీ స్వంతంగానే ఎన్నికల బరిలో దిగుతుందన్నారు. ఎన్నికల వేళ వస్తున�
Pawan Kalyan | ఏపీలో ఎన్నికల సందర్భంగా ఉన్న పొత్తులను కాదని ఏకపక్షంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చంద్రబాబు(Chandra Babu) అభ్యర్థుల పేర్లను ప్రకటించడం పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభ్యంతరం వ్యక్తం చేశార
Congress : రానున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాంబు పేల్చడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది.
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) మధ్య శుక్రవారం పొత్తు కుదిరింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్