రానున్న లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ (BSP) ఒంటరిగానే పోటీచేస్తుందని యూపీ మాజీ సీఎం, పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, ఏ కూటమిలో చేరిది లేదని స్పష్ట
CPM | కాంగ్రెస్(Congress) పార్టీతో దోస్తీకి సీపీఎం(CPM) పార్టీ గుడ్ బై చెప్పింది. పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) ఆరోపించారు. �
జనసేన పొత్తు బీజేపీలో అగ్గి రాజేస్తున్నది. ఉనికే లేని జనసేనతో పొత్తు అవసరం లేదని కమలం క్యాడర్ వ్యతిరేకిస్తుండగా.. అధిష్ఠానం మాత్రం పొత్తు ఉంటుందని తెగేసి చెబుతున్నది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జనసేన పొత్తు బ
బీఆర్ఎస్ దూకుడు ముందు ప్రతిపక్షాలు డీలా పడుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించడానికి జంకుతుంటే మరోవైపు ఈ పార్టీలతో సీపీఐ, జనసేన పొత్తుల విషయంపై చర్చలు సాగుతున్నాయి. అందులో భాగం�
H D Deve Gowda | బీజేపీతో జేడీ(ఎస్) పొత్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంపై పార్టీ అధినేత హెచ్డీ దేవెగౌడ (H D Deve Gowda) గురువారం చర్యలు చేపట్టారు. ఆయనను పార్టీ నుంచి తొలగించార�
AIADMK: బీజేపీకి అన్నాడీఎంకే బ్రేకప్ చెప్పింది. ఆ పార్టీతో ఉన్న పొత్తు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. ఎన్డీఏ కూటమి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు అన్నాడీఎంకే వెల్లడించింది. దీనిపై ఇవాళ ఆ పార్టీ నేతలు
JDS Joins BJP Led NDA | కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్) - జేడీ(ఎస్), బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో చేరింది. (JDS Joins BJP Led NDA) జేడీ(ఎస్) సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి శుక్రవా�
వచ్చి ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో కలిసి పోటీ చేయాలని బీజేపీ-జేడీ(ఎస్) అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని బీజేపీ మాజీ సీఎం యడియూరప్ప శుక్రవారం వెల్లడించారు. కాగా జేడీ(ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్�
Bihar CM Nitish Kumar: విపక్ష కూటమికి ఇండియా పేరు ఎలా ఫిక్స్ చేస్తారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. బెంగుళూరులో సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు కొత్త పేరును ప్రకటించిన తీరుపై నితీశ్ అసంతృప్తి వ్య�
Manipur violence | మణిపూర్లో హింస (Manipur violence) ఆగకపోతే బీజేపీతో పొత్తుపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) స్పష్టం చేసింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం యుమ్నం జోయ్కుమార్ సింగ్ మ�
మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి పటిష్ఠంగా ఉన్నదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆదివారం స్పష్టం చేశారు. పుణె జిల్లాలోని బారామతిలో రమీడియాతో మాట్లాడుతూ అధ్యక్ష పదవిలో కొనసాగుతానని శరద్ పవార్ చేసిన ప్రకటన కూటమిక
‘ఈశాన్యంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వమే’ అని ఇటీవల మేఘాలయలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ, ఇప్పుడు అదే పార్టీతో క
బీజేపీపై బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీతో మరోసారి జట్టు కట్టే అవకాశమే లేదని కరాఖండిగా చెప్పిన ఆయన.. బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడం కంటే చనిపోవ