Drone Attack | సౌదీ అరేబియా (Saudi Arabia) లోని జజాన్లో ఉన్న అరామ్కో (Aramco) చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి (Drone Attack) చేసినట్లు హౌతీలు (Howthis) ప్రకటించారు. ఈ దాడికి తామే కారణమని హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సర�
Allahabad High Court | వరకట్నం (Dowry) కోసం వేధించిన ఆధారాలు ఉండి, వివాహమైన ఏడేళ్లలోపే మహిళ మరణిస్తే ఆమె వరకట్న హత్య (Dowry killing) కు గురైనట్లుగానే పరిగణించవచ్చని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) పేర్కొన్నది. ఇలాంటి సందర్భంలో ఆమె
దేశంలోని వ్యవస్థల్లో అవినీతి పాతుకుపోయింది. ఇటీవల రామమందిరంలో విరాళాల చోరీ ఘటన తెలిసిందే. ఈ చోరీ పట్ల స్పందించని ప్రజలు, ఇక ఏ అంశానికీ సిగ్గుపడలేరు. ప్రజల్లో నిజాయితీ ఏ స్థాయిలో పతనమైందో తెలిపే ఉదంతమిది.
దంపతులు విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం భర్త ఆదాయంలో గరిష్ఠంగా 25 శాతం వరకు భార్యకు భరణంగా ఇవ్వాలని నిర్ణయించడం కేవలం మార్గదర్శకం మాత్రమేనని, దానిని తప్పనిసరి నిబంధనగా పరిగణించరాదని అలహాబాద్ హైకోర�
సుప్రీంకోర్టులో శుక్రవారం అనుకోని ఘటన జరిగింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ కేవీ విశ్వనాథన్, అలోక్ అరాధేతో కూడిన బెంచ్ విచారించింది. ఈ క్రమంలో ఫిర�
భార్యకు ఆమె తల్లిదండ్రులు ఆర్థికంగా అండగా ఉన్నంత మాత్రాన, ఆమెకు భరణం చెల్లించాల్సిన బాధ్యత నుంచి భర్త తప్పించుకోలేడని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ శుక్రవారం ఆదేశించింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్ర�
జస్టిస్ యశ్వంత్ వర్మ జడ్జి పోస్టుకు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. నిరుడు ఢిల్లీ హైకోర్ట్ జడ్జిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు లభ�
నైతిక బాధ్యతను చట్టపరమైన విధిగా గుర్తించలేమని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు తమ కోడలి నుంచి భరణం ఇప్పించాలన్న వృద్ధ జంట పిటిషన్ను ఇటీవల కొట్టివేసింది. పిటిషనర్ల వాదన ప్రకారం.. వారి కొడుకు యూపీ పోలీస్ వి
Allahabad High Court | వివాహితుడైన వ్యక్తితో మేజర్ అయిన మహిళ పరస్పర అంగీకారంతో సహజీవనం చేయవచ్చని, అది నేరం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలని స్పష్టంచేసింది.