భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవాపక్షంలో భాగంగా మంగళవారం ఆలేరు పట్టణంలోని సామాజిక, సాహిత్య రంగాల్లో కృషి చేస్తున్న విద్యావేత్తలు బండిరాజుల శంకర్, పోరెడ్డి రంగయ్యను బిజెపి ఆల�
బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకే కాకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని పీఓడబ్ల్యూ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత, ప్రధాన కార్యదర్శి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని బహుదూర్ పేటలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్య అతిథులుగా ఆలేరు మండల కన్వీనర్ గంగాధరి సుధీర్ కుమార్, క
తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పా
ఆలేరు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. మంగళవారం రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
ఆలేరులో ముంపునకు గురైన రంగనాయక వీధి కుమ్మరివాడలో వరద విపత్తు నివారణకు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆలేరు పట�
రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు ఎం ఏ.ఇక్బాల్ అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూలైన్లలో నిల�
రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్లు వెచ్చించి తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే, కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ దుష్ప్రచారం మానుకోవాలని బీఆర్ఎస్ పార్ట
ఆలేరు పట్టణంలోని భరత్ నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఏఎంసీ డైరెక్టర్, ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలిసిన ప్రభుత్వ మాజీ విప్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి పై రాహుల్ గాంధీ బీహార్లో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని బిజెపి ఆలేరు మండల, పట్టణ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేశ్ అన్నారు. రాహుల్ వ్యాఖ్య
జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు పూల నాగయ్య మేరా యువ భారత్ యాదాద్రి జిల్లా సౌజన్యంతో జిల్లా క్రీడల అధికారి ధనుంజయను శుక్రవారం ఘనంగా సన్మానించారు.
ఆలేరు పట్టణ కేంద్రంలోని ఏడో వార్డులోని మార్కండేయ కాలనీ సమస్యల నిలయంగా మారింది. ఎన్నేండ్లైనా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ఆలేరు మండల మండల అధ్యక్షుడు పూజారి కుమార్
గత పది రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆలేరు మండల కేంద్రంలోని సిల్క్ నగర్, మార్కండేయ కాలనీ, క్రాంతి నగర్, భారత్ నగర్ కాలనీలతో పాటు మండలంలోని కొలనుపాక, టంగుటూరు, శారాజిపేట గ్రామాల్లో మగ్గం మూగబోయింది.