ఆలేరులో ముంపునకు గురైన రంగనాయక వీధి కుమ్మరివాడలో వరద విపత్తు నివారణకు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆలేరు పట�
రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు ఎం ఏ.ఇక్బాల్ అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూలైన్లలో నిల�
రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్లు వెచ్చించి తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే, కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ దుష్ప్రచారం మానుకోవాలని బీఆర్ఎస్ పార్ట
ఆలేరు పట్టణంలోని భరత్ నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఏఎంసీ డైరెక్టర్, ఆలేరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలిసిన ప్రభుత్వ మాజీ విప్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి పై రాహుల్ గాంధీ బీహార్లో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని బిజెపి ఆలేరు మండల, పట్టణ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేశ్ అన్నారు. రాహుల్ వ్యాఖ్య
జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు పూల నాగయ్య మేరా యువ భారత్ యాదాద్రి జిల్లా సౌజన్యంతో జిల్లా క్రీడల అధికారి ధనుంజయను శుక్రవారం ఘనంగా సన్మానించారు.
ఆలేరు పట్టణ కేంద్రంలోని ఏడో వార్డులోని మార్కండేయ కాలనీ సమస్యల నిలయంగా మారింది. ఎన్నేండ్లైనా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ఆలేరు మండల మండల అధ్యక్షుడు పూజారి కుమార్
గత పది రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆలేరు మండల కేంద్రంలోని సిల్క్ నగర్, మార్కండేయ కాలనీ, క్రాంతి నగర్, భారత్ నగర్ కాలనీలతో పాటు మండలంలోని కొలనుపాక, టంగుటూరు, శారాజిపేట గ్రామాల్లో మగ్గం మూగబోయింది.
ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతలపాణి శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి
ఈ నెల 16న నిర్వహించే గొంగిడి యూత్ ఐకాన్ ర్యాలీని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఆలేరు పట్టణ యూత్ అధ్యక్షుడు పూల శ్రవణ్, పట్టణ సెక్రటరీ జనరల్ కుండే సంపత్ పిలుపునిచ్చారు. బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థాని
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్న మతోన్మాద ఏజెండాకు ఎదురునిలిచిన యోధుడు, కమ్యూనిస్టు పార్టీలను ఐక్యం చేసే మహత్తర కృషి జరిపిన మేధావి సీతారాం ఏచూరి అని సీపీఎం ఆలేరు మండల కమిటీ కార్యదర్శి దూపట
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ శాసనసభ ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ఆమెదించి, అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్ డిమ�