భువనేశ్వర్ వేదికగా అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే 28వ ఐటీటీఎఫ్-ఏటీటీయు ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియషిప్నకు తెలంగాణ యువ ప్యాడ్లర్లు శ్రీజ, స్నేహిత్..భారత జట్టుకు ఎంపికయ్యారు.
దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్లో భారత యువ ప్యాడ్లర్లు పసిడి పతకాల పంట పండించారు. ఖాట్మాండులో ఆదివారం ముగిసిన పలు కేటగిరీలలో భారత్ ఏకంగా 13 స్వర్ణ పతకాలతో సత్తాచాటింది.
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత స్టార్ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, మనికా బాత్రా పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో అలవోక విజయాలు సాధించిన ఈ ఇద్దరూ రెండో మ్యాచ్లో మాత్రం చేతులెత్తేయడంతో భారత్కు నిరాశే ఎదురైంది.
ఏషియన్ టీటీ చాంపియన్షిప్లో భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. టోర్నీ చరిత్రలో తొలిసారి కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో జపాన్ చేతిలో 1-3 తేడాతో ఓటమితో భారత్కు కాంస�
విశ్వక్రీడల 12వ రోజైన బుధవారం భారత్కు ఏదీ కలిసిరాలేదు. స్వర్ణం లేదా రజతం ఖాయం చేసుకున్న వినేశ్ ఫొగాట్ వంద గ్రాముల బరువు పెరిగిందన్న కారణంతో ‘అనర్హత’కు గురికాగా మిగిలిన క్రీడల్లోనూ దేశానికి ఆశించిన ఫల
విశ్వక్రీడల పదో రోజు పోటీల్లో భారత్కు మరో రెండు పతకాలు అందినట్టే అంది త్రుటిలో చేజారాయి. పురుషుల బ్యాడ్మింటన్లో కాంస్య పోరుకు అర్హత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కిన యువ షట్లర్ లక్ష్యసేన్ పత
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా(Manika Batra) ఓటమి పాలైంది. జపాన్కు చెందిన మియు హిరనో(Miu Hirano) ధాటికి నిలువలేక చేతులెత్తేసింది.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)-2024 ప్లేయర్ల వేలంలో భారత యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శ్రీజను దక్కించుకునే�
బీరూట్(లెబనాన్) వేదికగా జరుగుతున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో భారత ప్యాడ్లర్లు అదరగొట్టారు. మహిళల సింగిల్స్లో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ 47వ ర్యాంకర్ ఆకుల శ్రీజ.