‘ఘోస్ట్' సినిమా తర్వాత కొన్నాళ్లుగా సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నారు హీరో నాగార్జున. అయితే త్వరలోనే ఆయన తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తున్నది. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్�
‘వరంగల్ పోరాటాలకు అడ్డా. వీరత్వానికి ఇంటిపేరు. ఇక్కడ ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొత్త కథాంశంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారు. ఈ సినిమా కూడా బ్లాక్బస్టర్ హిట్ �
సినీరంగ ప్రముఖులు వరంగల్లో స్టూడియోను ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్తో మాట్లాడి స్థలం ఇప్పిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఉర్సు రంగలీలా మైదానంలో ఆదివారం రాత్రి ఏజెంట్ మూవీ ప్రీ రిలీజ్�
తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటిస్తున్న చిత్రం ‘మాధవే మధుసూదనా’. సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ను
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తున్న సినిమా ‘పాప్ కార్న్'. ఈ చిత్రాన్ని ఎంఎస్ చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్నారు.
యంగ్ రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar ) త్వరలోనే దర్శకుడిగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడని ఇప్పటికే ఓ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni
కింగ్ నాగార్జునకు గత కొంత కాలంగా సరైన హిట్టు లేదు. 'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత ఇప్పటివరకు ఈయనకు సోలో హిట్ లేదు. హిట్ సంగతి పక్కన పెట్టు, ఈయన సినిమాలు కనీసం బడ్జెట్లో సగం కూడా రికవరీ చేయలేకపోతున్నాయి.
‘ఇవాళ సినిమా విజయం సాధించాలంటే యాక్షన్ ఒక్కటే సరిపోదు. డ్రామా కూడా ఉండాలి. అలాంటి యాక్షన్ డ్రామాతో ‘ది ఘోస్ట్' సినిమాను తెరకెక్కించాం’ అన్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించిన ఈ సినిమా దసరా పండుగ రోజు విడ
“ది ఘోస్ట్' సినిమాను కసితో తీశాం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాం. అద్భుతమైన కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు నా�
కథా కథనాలు బాగున్న సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అంటున్నారు హీరో నాగార్జున. ఓటీటీలతో సినిమాలకేం ప్రమాదం లేదని, వాటి వల్ల సినిమా విస్తృతి మరింత పెరిగిందని ఆయన చెబుతున్నారు.