MLA Raja singh | గోషామహల్ బీజేపీ(BJP )ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొటెమ్ స్పీకర్గా అక్బరుద్దీన్(Akbaruddin Owaisi)ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ�
Akbaruddin Owaisi | తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ను నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపటి (శనివారం) ను�
Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఓవైసీపై ఇవాళ సంతోష్ నగర్లోని పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 353(విధుల్ని అడ్డుకోవడం)తో పాటు ఇతర కొన్ని సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజ�
KTR | హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాతబస్తీ మెట్రో కారిడార్కి అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టామని, త్వరలోనే క�
తెలంగాణ (Telangana) రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin owaisi) అన్నారు. తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధి
ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అకరుద్దీన్ ఒవైసి (Akbaruddin owaisi) ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎంతో చరిత్ర కలిగిన ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం అసెంబ్లీలోని సమావేశ మందిరంలో ఎంఐఎ
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. చర్చలో పాల్గొన్న పలు పార్టీల సభ్యులు రాష్ట్ర బడ్జెట్ అద్భు�
కేంద్రం రాష్ట్రాల వాటా హక్కు నిధులు సరిగ్గా ఇవ్వడం లేదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని, విభజన చట్టం హామీలను అమలు చేయడం లేదని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు.
పాతనగరంలోని ఫలక్నుమా జూనియర్ కళాశాల దిశ మారనున్నది. రూ.30 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేసేందుకు సదరు నిర్�
లౌడ్స్పీకర్లపై హాట్ డిబేట్ సాగుతున్న వేళ ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరి�
Akbaruddin Owaisi | ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) గతంలో చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై నాంపల్లి సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.