ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. తొలిరోజు 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేయగా మిగిలినవారితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు.
తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలత మిగిలిన సభ్యులతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ కొలువుదీరింది. శనివారం ఉదయం 11 గంటలకు మొదటి సెషన్ ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు.
శానసనభ సమావేశాలకు ముందు శనివారం ఉదయం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్.. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్తో ప్రొటెం స్పీకర్గా ప్రమాణస్వీకారం చేయించారు. అక్బరుద్దీన్న�
Telangana Assembly | తెలంగాణ శాసనసభ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం సభను 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ �
Telangana Assembly | తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. తొలి రోజు 119 మంది ఎమ్మెల్యేలకు గానూ 99 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వీరిలో 15 మంది ఆంగ్లంలో ప్రమాణస్వీకారం చేశారు.
Telangana Assembly | తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరిన సంగతి తెలిసిందే. 119 మంది ఎమ్మెల్యేలకు గానూ 99 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. మరో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయలేదు.
తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.
తెలంగాణ మూడో శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. సభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు.
Telangana Assembly | తెలంగాణ మూడో అసెంబ్లీ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సమావేశం ప్రారంభం అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది.
MLA Raja singh | గోషామహల్ బీజేపీ(BJP )ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొటెమ్ స్పీకర్గా అక్బరుద్దీన్(Akbaruddin Owaisi)ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ�