దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తొలి పోరులో హైదరాబాద్ జట్టు.. తమిళనాడుతో తలపడనుంది. ఎలైట్ గ్రూప్-‘బి’లో భాగంగా మంగళవారం నుంచి ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కాను�
ముంబై: ఐపీఎల్లో తనకు గాయం కావడం దురదృష్టమని భారత సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపాడు. దీనికోసం మరోసారి బెంగళూరులోని ఎన్సీఏ
ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్కతా బ్యాటర్లు తడబడుతున్నారు. ఓపెనర్లు అజింక్య రహానే (7), వెంకటేశ్ అయ్యర్ (9 నాటౌట్) ఇద్దరూ వేగంగా ఆడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే స్కోరు వేగం పెంచడానికి ప్రయత�
కోల్కతా బౌలర్ల ధాటికి స్వల్పస్కోరుకే ఆలౌట్ అయిన పంజాబ్ జట్టు.. బౌలింగ్ దాడిని త్వరగానే ఆరంభించింది. సౌతాఫ్రికా వెటరన్ కగిసో రబాడ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఫామ్లో ఉన్న అజింక్య రహానే (12) పెవిలియన్ �
బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచులో వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (9) పెవిలియన్ చేరాడు. యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని రహానే పుల్ చేయడానికి ప్రయత్నించాడు. డీప్ బాక్వర్డ్ స్క్వేర్లో ఫీల్డింగ్ చే�
చెన్నైపై నైట్రైడర్స్ విజయం మెరిసిన ఉమేశ్, రహానే అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 15వ సీజన్లో కోల్కతా బోణీ కొట్టింది. వెటరన్ ఆటగాళ్ల హవా సాగిన ఆరంభ పోరులో బ్యాట్తో మహేంద్రసింగ్ ధో
మిడిలార్డర్లో గిల్, పంత్, విహారి మారుతున్న ముఖచిత్రం సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా ముఖచిత్రం మారనుంది. దశాబ్దానికి పైగా జట్టులో కీలకమైన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ స
ఆస్ట్రేలియా టూర్పై రహానే సంచలన వ్యాఖ్యలు పరోక్షంగా మాజీ కోచ్ రవిశాస్త్రిపై విమర్శలు న్యూఢిల్లీ: తన నిర్ణయాలను తమవిగా చేసుకుని కొందరు క్రెడిట్ చేసుకుంటున్నారని భారత సీనియర్ ఆటగాడు అజింక్య రహానే అన�
Ajinkya Rahane | భారత జట్టు మాజీ టెస్టు కెప్టెన్ అజింక్య రహానే.. రంజీ ట్రోఫీ ఆడటం ఖాయమైంది. ముంబై తరఫున ఈ వెటరన్ బ్యాటర్ రంజీ బరిలో దిగనున్నాడు. అయితే ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతను మాత్రం రహానేకు అందించలేదట. ఈ విషయాన్న�
ఎన్నో అంచనాలతో సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్యంగా ఓటమి పాలైంది. టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత మిగతా రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో సిరీస్ కోల్పోయింది.
భారీ అంచనాల మధ్య దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టి తొలి టెస్టులో తిరుగులేని విజయం సాధించిన టీమ్ఇండియాకు.. ఆ తర్వాత ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా రెండు టెస్టుల్లో ఓడి టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్.. ఆ తర్�