టీజీపీఎస్సీ గ్రూప్ 1 తప్పిదాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి స్పష్టంచేసింది. టీజీపీఎస్సీలో వరుస తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించింది. వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన
గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన వద్ద మూడు గుంటల స్థలంలో మాజీ కార్పొరేటర్ ఒకరు అక్రమ నిర్మాణం చేపడుతుంటే నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఆ మాజీ ప్రజాప్రతినిధి నగరంలో ఏం చేసి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గుట్కా మాఫియా పెట్రేగిపోతుందనీ, యువత జీవితాలను చిత్తు చేస్తున్న ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తుల వ్యాపారం గోదావరిఖనిలో రాజ్యమేలుతుందనీ, ప్రతి కిరాణం దుకాణంలో లభించడం గమనిస్తే ప్ర�
భారత దేశ ప్రయోజనాలను, ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న ప్రధాని నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమించాలని ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ యువతకు పిలుపునిచ్చారు.
AIYF | కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందని, ఇచ్చిన హామీలు మరిచిపోయిందన్నారు. ఏటాకోటి ఉద్యోగాల మాట నీటి మూటలుగా అయ్యాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు.
Operation Kagar | ఆపరేషన్ కగార్ను ఆపాలని కోరుతూ ఈ నెల 23న జరిగే ఛలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి యువత అధికంగా తరలి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర పిలుపుని�
విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకై నిరంతర పోరు సాగించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగ శనివారం న�
Rajiv Yuva Vikasam Scheme | రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం పెట్టిన రేషన్ కార్డు నిబంధనను తక్షణమే తొలగించాలని ఇవాళ అమరచింత తహసీల్దార్ రవికుమార్కు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను తక్షణమే మంజూరు చేయాలని, అలాగే రాజీవ్ యువ వికాస పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తు తీసుకోవాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా ప్రభ�
రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎల్లంకి మహేశ్, పేరబోయిన మహేందర్ అన్నారు.