ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటకు వినియోగించే నీటిలో బల్లి పడిన ఘటనను నిరసిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కార్యదర్శి ఎస్కే ఫైవ్ దాదాపై అలాగే 27వ డివిజన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే నీటి ట్యాంకులో బల్లి పడినప్పటికీ అదే నీటితో వంట చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఎప్పటిలాగే మ�
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన రెబ్బగుండ్ల గోపి అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఖమ్మం జిల్లా సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు. ఖమ్మం నగరంలోని గిరిప్రసాద్ భవన్లో శనివారం జరిగిన అఖి�
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శిగా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఎస్.కె. చాంద్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ని
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ మునుగోడు మండల కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏ�
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె.చాం
గాంధీ దవాఖానలో స్థానిక కొనుగోళ్ల పేరుతో రూ.7 కోట్ల విలువైన ఔషధాలకు రూ.13 కోట్ల బిల్లులు పెట్టినట్టు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది.
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు.
కో లివింగ్ హాస్టళ్ల పేరుతో యువత జీవితాలతో చెలగాటమాడొద్దని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ఎలైట్ కో-లివింగ్ హాస్టల్లో దుర్గ అనే యువతి
‘నీట్' పేపర్ లీక్ ఘటన దేశ విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందనే విషయాన్ని బహిర్గతం చేసిందని రాజ్యసభ సభ్యుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి పీ సంతోష్కుమార్ అన్నారు.
ఉన్నత విద్యామండలి గుర్తింపు, ఉస్మానియా విశ్వవిద్యాలయ అఫిలియేషన్ లేకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లాల్లో ఆదిత్య డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసి, అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్�
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తీన్మార్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్�
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా శుక్రవారం ఒక ప్రకటనల�
పాఠశాల విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్, మెరిట్, సాలర్షిప్ టెస్టులు పేరిట అనధికార ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న పలు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది.