న్యూఢిల్లీ : శీతాకాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో అల్లాడుతోంది. పొగమంచుకు తోడు వాహనాల నుంచి వెలువడే పొగతో తదిత కారణాలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఢి
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. చలికాలంలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు భారీ వాహనాలు, ట్రక్కులపై నిషేధం విధించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి 2023, ఫిబ్రవరి వరకు ఆ వాహ�
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. దీంతో అక్కడ ఉన్నవాళ్లకు జీవితకాలం పదేళ్లు తగ్గుతున్నట్లు అమెరికా పరిశోధనా సంస్థ అంచనా వేసింది. ఇక ఇప్పుడున్న వాయు నాణ్యత స్థాయిలను బట్టి �
వాయుకాలుష్యానికి గుండె సంబంధ వ్యాధులకు సంబంధం ఉంటుందా..? కలుషితమైన గాలి మనుషుల ప్రాణాలు తీస్తుందా? అంటే అవుననే అంటున్నారు యురోపియన్ పరిశోధకులు. యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక కాంగ్�
వ్యవసాయంలో ప్రస్తుతం కూలీల కొరత ఉండటంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. వరి కోతలకు హార్వెస్టర్లను వినియోగిస్తుండటంతో గడ్డి వినియోగం తగ్గిపోయింది. పశుసంపద ఉన్న వారు గడ్డిని సేకరిస్తుండగా మిగతావారు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కాలుష్యం దారుణంగా ఉంటున్నది. 2005-2018 మధ్యకాలంలో దేశంలోని ఎనిమిది నగరాల్లో వాయు కాలుష్యం కారణంగా లక్ష మంది మృత్యువాతపడినట్లు ఓ అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది. నాసా, యూరో
Delhi Air Pollution | గాలి నాణ్యత మరింత దిగజారుతుందనే హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోకి టక్కుల ప్రవేశం, నిర్మాణరంగ కార్యకలాపాలపై తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిషేధం కొనసాగుతుందని పర్యావరణశాఖ మంత్రి గ�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో పెరుగుతున్న కాలుష్య స్థాయిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 12 రాత్రి వరకు అన్ని బొగ్గు ఆధారిత పరిశ్రమలను మూసివేయాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ�
Schools Closed four districts in Haryana | ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాయు కాలుష్యం పెరుగుతున్నది. పిల్లలకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు
Delhi Air pollution: ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా కాలుష్యం కట్టడి దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని
Supreme Court: ఢిల్లీలో ఆస్పత్రుల నిర్మాణాలు కొనసాగించేందుకు అక్కడి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే కడుతున్న ఆస్పత్రుల నిర్మాణాన్ని కొనసాగించవచ్చని
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 2 ( నమస్తే తెలంగాణ): నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తు అంధకారమేనని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం అంశంపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా.. కాలుష్యం మాత్రం తగ్గడంలేదని సుప్రీం వెల్లడించింది. గత కొన్ని వారాల నుంచి ప్�