వాహనాల రద్దీ తగ్గడంతోపాటు రోడ్లను ఆధునీకరించడమే కారణం అంటున్న పీసీబీ సాధారణం కంటే తక్కువగా కాలుష్యం నమోదు సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో గాలిలో దుమ్ము తగ్గింది. గత రెండు మూడు నెలలతో పోల్చ
న్యూఢిల్లీ: దేశీయ వ్యాపారాలపై వాయు కాలుష్యం ప్రతి ఏటా రూ.7,000 కోట్ల (95 బిలియన్ డాలర్లు) భారాన్ని మోపుతున్నది. ఇది భారత జీడీపీలో 3 శాతానికి సమానమని క్లీన్ ఎయిర్ ఫండ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ
రవాణా శాఖ సెంట్రల్ సర్వర్ ఆధారంగా ధ్రువపత్రం జారీ కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలు రోడ్డెక్కకుండా చర్యలు నిర్ణీత ప్రమాణాలకు మించి కాలుష్యం వెదజల్లితే.. నంబరు ఆధారంగా వాహన అనుమతి రద్దు రవాణాశాఖ సెంట్రల్
దేశంలోని ఇతర మెట్రోల కంటే అధికం శ్వాస, హృదయ, చర్మ సంబంధితవ్యాధులు వచ్చే అవకాశం చిన్నారులకు తీవ్ర ముప్పు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీలో డైసన్ సర్వే నగరంలోని పలు ప్రాంతాల ఇండ్లల్లో డస్ట్ సేకరణ మీరు
ఇబ్బడి ముబ్బడిగా వాహనాల వాడకం, మితిమీరిపోతున్న పరిశ్రమలు ఫలితంగా నానాటికీ గాలికాలుష్యం పెరిగిపోతున్నది. ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 30 నగరాల్లో 22 నగరాలకే భారత్కు చెం