దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi) వాయు నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోయింది. గాలి కాలుష్యంతో (Air pollution) హస్తినలోని చాలాచోట్ల వాయు నాణ్యత సూచీ 450 పాయింట్లు దాటింది.
Air pollution | ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యం, ప్రజారోగ్యంపై దాని దుష్ప్రభావం గురించి మేదాంత హాస్పిటల్కు చెందిన �
Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీని (Delhi) వాయు కాలుష్యం (Air pollution) చుట్టేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత (Air quality levels) పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీనికి చలి తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార�
వాహనాల రద్దీతో పాటు పండగ సీజన్లలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రమవుతుంది. ముఖ్యంగా దీపావళి వంటి పండగ సమయంలో బాణాసంచా మోతతో కాలుష్యం ఆందోళనకర స్దాయికి చేరుతుంది.
Delhi pollution | దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతున్నది. గత మూడు రోజుల నుంచి గాలి కాలుష్య తీవ్రత వరుసగా పెరుగుతూ వస్తున్నది. సోమవారం 322 గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మంగళవారం 327కు చేరింద
బాలికలు రజస్వల అవడానికి, గాలి కాలుష్యానికి సంబంధం ఉందని అమెరికాలోని హార్వర్డ్, ఎమోరీ విశ్వవిద్యాలయాల పరిశోధకులు గుర్తించారు. నివాస ప్రాంతాల్లో అధిక ధూళి కణాలు గల కలుషిత గాలిని బాల్యంలో పీల్చే బాలికలక�
Air Pollution | దేశ రాజధానిలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కరోజులో గాలి నాణ్యత సూచి పడిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంత ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. ఆదివారం ఢిల్లీలోని డీటీయూలో ఎయి�
Cracker Ban | ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది సైతం దేశ రాజధానిలో బాణాసంచా తయారీ, విక్రయాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధించింది. శీతాకాలం నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు దీపావళి న�
Air Pollution: ఢిల్లీలో పొల్యూషన్ పీక్ స్టేజ్లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఆ సిటీ నిలిచింది. ఇక ఆ నగరంలో నివసిస్తున్న వారి జీవిత కాలం 12 ఏళ్ల వరకు తగ్గుతున్నట్లు అంచనా వేశారు. ఢిల్లీ ప్రా�
కెనడాలో అత్యధిక మరణాలు ఎండలద్వారానే సంభవిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, టొరంటో మెట్రోపాలిటన్ సంయుక్తంగా దీనిపై ఇటీవల పరిశోధనలు చేశాయి. ఎండలు అధికంగా ఉన్నరోజు గాలి నాణ్యత కూడా తక్కువగా ఉంటే అధి�
శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వాడకాన్ని భారీగా తగ్గించి దేశంలో 40 శాతానికి పైగా వాయు కాలుష్యాన్ని తగ్గిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Electric Bike Price | విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో వాహనం ధర గరిష్ఠంగా రూ.22వేల వరకు పెరగడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీదారులకు ఇచ్చిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కో�
Tempo Device: స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ ద్వారా టెంపోను కక్ష్యంలోకి రిలీజ్ చేశారు. శుక్రవారం రాత్రి ఈ ప్రయోగం జరిగింది. టెంపోను ట్రోపోస్పియరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ ఇన్స