Punjab stubble burning:పంజాబ్లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజ
Arvind Kejriwal | దేశరాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం క�
Air Pollution | గాలి కాలుష్యం భారత్కు పెద్ద సమస్య అని, దాన్ని తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో రైతులు వరికోతల అనంతరం కొయ్యలు
delhi air pollution | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకు పెరుగుతున్నది. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి
గోపాల్రాయ్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్యానికి జనమే బాధ్యులన్న ఆయన.. వీలైతే ఇంటి నుంచే పన�
air pollution | ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాయు కాలుష్యం ముప్పు పెరుగుతున్నది. బుధవారం గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేటరిగిలో నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 354గా నమోదైంది. ఏక్యూఐ తగ్గుతుండడంతో ఆ�
Delhi air quality | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. ఫలితంగా గాలి నాణ్యత సూచీ రోజు రోజుకు క్షీణిస్తున్నది. మంగళవారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 385గా నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్లోని
నగరంలో వాతావరణ కాలుష్య తీవ్రత ఒక్కసారిగా మారింది. గత వారంతో పోల్చితే రెండు రోజుల్లో కాలుష్య కారకాలు గాలిలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా సూక్ష్మ ధూళి కణాలతోనే ఎక్కువగా విస్తరించి ఉండగా... నగరంలోని కొన్ని ప్ర�
రోజురోజుకు పెరుగుతున్న వాయుకాలుష్యం క్యాన్సర్కు కారణమవుతున్నదని పరిశోధనలు చెబుతున్నాయి. గత కొన్నేండ్లుగా ఈ ప్రభావం పెరుగుతున్నదని బెంగళూరుకు చెందిన వైద్య నిపుణులు సందీప్ నాయక్ పేర్కొన్నారు.
మనిషికి ప్రాణాధారమైన గాలి (ఎయిర్) స్వచ్ఛంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రతియేటా హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటడం.. పల్లె, పట్టణ ప్రగతితో పారిశుధ్యం మె�
అధిక మోతాదులో శరీరంలోకి పీఎం 2.5 కలుషితాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశంలోని 99 శాతానికి పైగా ప్రజలు తీవ్రమైన కలుషిత వాయువులను పీలుస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన పరిమి
న్యూఢిల్లీ : శీతాకాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో అల్లాడుతోంది. పొగమంచుకు తోడు వాహనాల నుంచి వెలువడే పొగతో తదిత కారణాలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఢి
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. చలికాలంలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు భారీ వాహనాలు, ట్రక్కులపై నిషేధం విధించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి 2023, ఫిబ్రవరి వరకు ఆ వాహ�