Delhi air pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. స్థానిక పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా అక్కడ ప్రతి శీతాకాలంలో
Alert on Air Pollution : వాయు కాలుష్యం గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని ఇప్పటివరకు జరిగిన అనేక పరిశోధనల్లో తేలింది. అమెరికాలో తాజాగా జరిగిన పరిశోధనలు...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆసుపత్రులు మరోసారి రోగులతో నిండిపోతున్నాయి. అయితే కరోనా లేదా డెంగ్యూ వల్ల కాదు. హస్తిన నగరాన్ని చుట్టేస్తున్న గాలి కాలుష్యమే దీనికి ప్రధాన కారణం. వాయు కాలుష్యం వల్ల ప్�
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు దీపావళి శాపంగా మారింది. దేశ రాజధానిలో వాయు నాణత్య అత్యంత దారుణంగా క్షీణించింది. అక్కడ గాలి విషపూరిత దశకు చేరుకున్నది. దీపావళి పటాకులు పేలడంతో.. గాలి నాణ్యత పడి�
New Delhi wakes up to an air quality of ‘very poor’ category on Diwali morning | దేశ రాజధాని ఢిల్లీలో గురువారం వాయుకాలుష్యం పెరిగింది. గాలి నాణ్యత సూచీ పేలవంగా ఉన్నది. దీపావళి పండుగ నేపథ్యం సూచీ మరింత
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వాయు కాలుష్యంతో వీర్యంలో శుక్రకణాల సంఖ్య ఎలా తగ్గిపోతుందన్న విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడుకు, శుక్రకణాల ఉత్పత�
delhi pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగింది. దీంతో ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే వారంలో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో కాలుష్యం
న్యూఢిల్లీ: వాయు కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ సర్కార్ ఈ ఏడాది కూడా కొత్త ప్రణాళికలు అమలు చేయనున్నది. వాహనాలు ఉన్న వ్యక్తులు వారంలో ఒకసారి తమ వెహికిల్ను బయటకు తీయవద్దు అని ఢిల్లీ సీఎం కే
వాయు కాలుష్యం( Air pollution ) ఉసురు తీస్తోంది. ముఖ్యంగా ఇండియాలోని 40 శాతం మంది ప్రజలు ఈ వాయు కాలుష్యం బారిన ఎక్కువగా పడుతున్నట్లు అమెరికా రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది.
35 ఏండ్లు దాటగానే సోకుతున్న వైనం వాయు కాలుష్యమే ప్రధాన కారణం అసాంక్రమిక వ్యాధులపై అసోచామ్ సర్వే న్యూఢిల్లీ, జూలై 22: దేశంలో ప్రతి వెయ్యి మందిలో 116 మంది (11.6శాతం) ఏదో ఒక అసాంక్రమిక వ్యాధులతో బాధపడుతున్నారు. 35 ఏం�
వాహనాల రద్దీ తగ్గడంతోపాటు రోడ్లను ఆధునీకరించడమే కారణం అంటున్న పీసీబీ సాధారణం కంటే తక్కువగా కాలుష్యం నమోదు సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో గాలిలో దుమ్ము తగ్గింది. గత రెండు మూడు నెలలతో పోల్చ
న్యూఢిల్లీ: దేశీయ వ్యాపారాలపై వాయు కాలుష్యం ప్రతి ఏటా రూ.7,000 కోట్ల (95 బిలియన్ డాలర్లు) భారాన్ని మోపుతున్నది. ఇది భారత జీడీపీలో 3 శాతానికి సమానమని క్లీన్ ఎయిర్ ఫండ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ
రవాణా శాఖ సెంట్రల్ సర్వర్ ఆధారంగా ధ్రువపత్రం జారీ కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలు రోడ్డెక్కకుండా చర్యలు నిర్ణీత ప్రమాణాలకు మించి కాలుష్యం వెదజల్లితే.. నంబరు ఆధారంగా వాహన అనుమతి రద్దు రవాణాశాఖ సెంట్రల్