న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వాయు కాలుష్యంతో వీర్యంలో శుక్రకణాల సంఖ్య ఎలా తగ్గిపోతుందన్న విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడుకు, శుక్రకణాల ఉత్పత�
delhi pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగింది. దీంతో ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే వారంలో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో కాలుష్యం
న్యూఢిల్లీ: వాయు కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ సర్కార్ ఈ ఏడాది కూడా కొత్త ప్రణాళికలు అమలు చేయనున్నది. వాహనాలు ఉన్న వ్యక్తులు వారంలో ఒకసారి తమ వెహికిల్ను బయటకు తీయవద్దు అని ఢిల్లీ సీఎం కే
వాయు కాలుష్యం( Air pollution ) ఉసురు తీస్తోంది. ముఖ్యంగా ఇండియాలోని 40 శాతం మంది ప్రజలు ఈ వాయు కాలుష్యం బారిన ఎక్కువగా పడుతున్నట్లు అమెరికా రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది.
35 ఏండ్లు దాటగానే సోకుతున్న వైనం వాయు కాలుష్యమే ప్రధాన కారణం అసాంక్రమిక వ్యాధులపై అసోచామ్ సర్వే న్యూఢిల్లీ, జూలై 22: దేశంలో ప్రతి వెయ్యి మందిలో 116 మంది (11.6శాతం) ఏదో ఒక అసాంక్రమిక వ్యాధులతో బాధపడుతున్నారు. 35 ఏం�
వాహనాల రద్దీ తగ్గడంతోపాటు రోడ్లను ఆధునీకరించడమే కారణం అంటున్న పీసీబీ సాధారణం కంటే తక్కువగా కాలుష్యం నమోదు సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో గాలిలో దుమ్ము తగ్గింది. గత రెండు మూడు నెలలతో పోల్చ
న్యూఢిల్లీ: దేశీయ వ్యాపారాలపై వాయు కాలుష్యం ప్రతి ఏటా రూ.7,000 కోట్ల (95 బిలియన్ డాలర్లు) భారాన్ని మోపుతున్నది. ఇది భారత జీడీపీలో 3 శాతానికి సమానమని క్లీన్ ఎయిర్ ఫండ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ
రవాణా శాఖ సెంట్రల్ సర్వర్ ఆధారంగా ధ్రువపత్రం జారీ కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలు రోడ్డెక్కకుండా చర్యలు నిర్ణీత ప్రమాణాలకు మించి కాలుష్యం వెదజల్లితే.. నంబరు ఆధారంగా వాహన అనుమతి రద్దు రవాణాశాఖ సెంట్రల్
దేశంలోని ఇతర మెట్రోల కంటే అధికం శ్వాస, హృదయ, చర్మ సంబంధితవ్యాధులు వచ్చే అవకాశం చిన్నారులకు తీవ్ర ముప్పు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీలో డైసన్ సర్వే నగరంలోని పలు ప్రాంతాల ఇండ్లల్లో డస్ట్ సేకరణ మీరు
ఇబ్బడి ముబ్బడిగా వాహనాల వాడకం, మితిమీరిపోతున్న పరిశ్రమలు ఫలితంగా నానాటికీ గాలికాలుష్యం పెరిగిపోతున్నది. ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 30 నగరాల్లో 22 నగరాలకే భారత్కు చెం