అహ్మదాబాద్లో 260 మంది మరణానికి కారణమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ అందచేసిన ప్రాథమిక నివేదిక ఎయిర్ ఇండియా పైలట్ సుమీత్ సభర్వాల్ని నిందించలేదని సుప్రీంకోర్టు కు గురువారం కేంద్రం తెలిపింది.
ఈ ఏడాది జూన్లో జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్ను ఎవరూ నిందించలేరని సుప్రీంకోర్టు శుక్రవారం ఆ పైలట్ తండ్రికి తెలిపింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి ప్రస్తుతం అంతులేని అగాథంలో చిక్కుకున్నారు. శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎయిరిండియా తగిన రీతిలో సహకారం అందించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు �
Air India Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఆధారంగా పైలట్లను నింద�
అహ్మదాబాద్ ఎయిరిండియా దుర్ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత మొత్తం 112 మంది ఎయిరిండియా పైలట్లు సిక్ లీవ్ తీసుకున్నారని కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహాల్ గురువారం లోక్సభలో వెల్లడించారు.
Air India Pilots | గతనెల 12న అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన అనంతరం దాదాపు వంద మందికిపైగా ఎయిర్ ఇండియా పైలట్లు (Air India Pilots) సిక్ లీవ్ పెట్టినట్లు కేంద్రం తాజాగా వెల్లడించింద�
Ram Mohan Naidu | గత నెల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద (Air India plane crash) ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి (Civil Aviation minister) కింజరపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు.
Etihad | ప్రముఖ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ (Etihad Airways) తన పైలట్లకు, ఇంజినీరింగ్ బృందానికి ఇంధన కంట్రోలర్ స్విచ్లపై కీలక హెచ్చరికలు జారీ చేసింది.
Ram Mohan Naidu | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి (Civil Aviation Minister) రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అన్నారు.
Air India Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలిపోయిన దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది. గత నెల 12న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం గుజరాత్లోని అహ్మదాబాద్లో (Ahmedabad) టేకాఫ్ అయిన కొద్దిసేపట