ఒక పక్క అహ్మదాబాద్ ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం జరిగి వందలాది కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగి ఉండగా, ప్రమాదానికి గురైన నాలుగు రోజుల తర్వాత ఎయిరిండియా గ్రౌండ్ సేవల సిబ్బంది సంస్థ ఏఐఎస్ఏటీఎస్ ఆఫీస్�
Air India plane crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad Air India plane crash)పై టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు (Air India plane crash victims) ఆర్థిక సాయం అందించేందుకు ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని టాటా సన్స�
ఈ నెల 12న అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం నుంచి సేకరించిన బ్లాక్ బాక్సులోని సమాచారాన్ని విజయవంతంగా డౌన్ లోడ్ చేశామని, దానిని నిపుణులు విశ్లేషిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం బుధవారం �
Mahesh Jirawala | అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సినీ నిర్మాత మహేశ్ జిరావాలా (34) మరణించారు. ఈ ఘటన తర్వాత ఆయన ఆచూకీ తెలియరాలేదు. ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తే
Gujarati Filmmaker Mahesh Jirawala | ప్రముఖ గుజరాతీ సినీ నిర్మాత మహేష్ జిరావాలా మిస్సింగ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అతడు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించినట్లు డీఎన్ఏ పరీక్�
Air India | గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) కీలక ఆదేశాలు జారీ చేసింది.
Air India | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన సిబ్బందికి ఎయిర్లైన్స్ నివాళులర్పించింది.
Air India Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి (Ahmedabad Plane Crash) 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వారం రోజులు పూర్తైనా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.
Air India Flight Crash | అహ్మదాబాద్లో 270 మంది ఎయిర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వారం రోజులవుతున్నది. ఇప్పటి వరకు డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా 211 మంది మృతదేహాలను గుర్తించి.. 189 మృతదేహాలను వారి కుటుంబా�
Air India Crash | అహ్మదాబాద్లో గతవారం ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో దేశంలో విమానాల భద్రతపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Air India | దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. తన అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.