Mahesh Jirawala | అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సినీ నిర్మాత మహేశ్ జిరావాలా (34) మరణించారు. ఈ ఘటన తర్వాత ఆయన ఆచూకీ తెలియరాలేదు. ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తే
Gujarati Filmmaker Mahesh Jirawala | ప్రముఖ గుజరాతీ సినీ నిర్మాత మహేష్ జిరావాలా మిస్సింగ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అతడు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించినట్లు డీఎన్ఏ పరీక్�
Air India | గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) కీలక ఆదేశాలు జారీ చేసింది.
Air India | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన సిబ్బందికి ఎయిర్లైన్స్ నివాళులర్పించింది.
Air India Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి (Ahmedabad Plane Crash) 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వారం రోజులు పూర్తైనా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.
Air India Flight Crash | అహ్మదాబాద్లో 270 మంది ఎయిర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వారం రోజులవుతున్నది. ఇప్పటి వరకు డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా 211 మంది మృతదేహాలను గుర్తించి.. 189 మృతదేహాలను వారి కుటుంబా�
Air India Crash | అహ్మదాబాద్లో గతవారం ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో దేశంలో విమానాల భద్రతపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Air India | దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. తన అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
Air India Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి (Ahmedabad Plane Crash) నేటికి వారం రోజులు. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
N Chandrasekharan | టాటా సంస్థకు చెందిన దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) విమానం గత గురువారం అహ్మదాబాద్లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ (N Chandrasekharan) తాజాగా స్పం�
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన రోగి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మంగళవారం �
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 202 మందిని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. ఇప్పటి వరకు 157 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.