Flight | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి ఇండోర్ (Idore) కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (Air India flight) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. విమానం కుడి ఇంజిన్లో మంటలు రేగినట్లు సూచన అందుకున్న పైలట్ (Pilot).. ఆ వి
Air India Flight | ఢిల్లీ-రాయ్పూర్ (Delhi-Raipur) ఎయిరిండియా విమానం (Air India flight) లో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుంచి రాయ్పూర్ చేరుకున్న విమానం ల్యాండ్ అయిన తర్వాత డోర్ తెరుచుకోలేదు. దాంతో ఆ విమానంలో ప్రయాణిస్తు�
కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానం సోమవారం ఉదయం 9.27 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్ర
Air India | ఎయిర్ ఇండియా (Air India) విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబై వచ్చిన విమానం ల్యాండింగ్ సమయంలో (Mumbai airport) రన్వేపై అదుపుతప్పింది (veered off the runway).
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియాకు చెందిన డ్రీమ్లైనర్ విమానం కూలిపోయిన దుర్ఘటన జరిగి నెలరోజులు అవుతున్న తరుణంలో ప్రమాదంపై దర్యాప్తు చేసిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేటింగ్ బ్య�
Air India Flight | ఈ మధ్య కాలంలో ఎయిరిండియా (Air India) విమానాల్లో తరచూ సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ (Ahmedabad) లో ఎయిరిండియాకు చెందిన AI-171 విమానం కుప్పకూలి 279 మంది మరణించినప్పటి నుంచి తరచూ లోపాలు వెలుగుచూస్తున్న
Bomb threat | బర్మింగ్హామ్ (Birmingham) నుంచి ఢిల్లీ (Delhi) కి బయిలుదేరిన ఎయిరిండియా (Airindia) విమానానికి బాంబు బెదిరింపు (Bomb threat) కాల్ వచ్చింది. దాంతో విమానాన్ని రియాద్ (Riyadh) కు దారి మళ్లించారు.
శనివారం గువాహటి నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య.. 170 మంది విమాన ప్రయాణికులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
అహ్మదాబాద్లో కూలిన ఎయిరిండియా విమానానికి సంబంధించి దాని పైలట్ ఆడియో సందేశం ఒకటి బయటికొచ్చింది. కేవలం ఐదు సెకన్ల వ్యవధి ఉన్న ఆ మెసేజ్లో కెప్టెన్ సమిత్ సభ్రావల్ మాట్లాడుతూ ‘మేడే.. మేడే.. మేడే.. నో పవర్�
ఎయిరిండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. వందల కుటుంబాల్లో కల్లోలం నింపింది. విమానం కూలిపోయి పేలుడు సంభవించిన తర్వాత అక్కడ ఉష్ణోగ్రత ఏకంగా 1000 డిగ్రీలకు చేరుకుంది. ఈ కారణంగానే సహాయక క�
థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి శుక్రవారం బయల్దేరిన ఎయిరిండియా ఏఐ 379 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బయల్దేరిన కాసేపటికే ఈ విమానాన్ని అత్యవసరంగా దించేశారు.