కెనడాలోని వాంకోవర్కు బయల్దేరిన ఎయిరిండియా ‘బోయింగ్ 777-200 ఎల్ఆర్' విమానం వెనక్కి మళ్లింది. ఏడు గంటలకుపైగా గాలిలో ప్రయాణించిన తర్వాత గురువారం సాయంత్రం తిరిగి న్యూఢిల్లీకి చేరుకుంది.
విమాన ప్రయాణికులకు ఇంధన సెగ గట్టిగానే తగులుతున్నది. ఇప్పటికే ఎయిర్ ఇండియా విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్ చార్జీ విధించగా..తాజాగా విమానయాన దిగ్గజం ఇండిగో కూడా దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేవార�
Air India flight | ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel) దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్తోపాటు వాటి పరిసర దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో ఇవాళ ఉదయం ద
అహ్మదాబాద్లో నిరుడు జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనను దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల సంభవించ లేదని, ఉద్దేశపూర్వక చర్య ఫలితమేనని తేల్చినట్లు ఇటాలియన్ దినపత్రిక కొరియర్�
లండన్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో ఇంధన నియంత్రణ స్విచ్లో లోపం బయటపడింది. ఆ విమానానికి చెందిన పైలట్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లో లోపాన్ని గుర్తించటంతో పెను ప్రమాదం తప్పింది! దీం
Air India | ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండిమా విమానాన్ని అత్యవసరంగా మంగోలియా రాజధాని ఉలాన్బాతర్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానాన్ని తనిఖీ చేస్తున్నట్లు ఎయిర్లైన్ కంపెనీ �
Air India: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని మంగోలియా రాజధాని ఉలన్బాటర్కు దారిమళ్లించారు. ఆ విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సంస్థ పేర్క�
Air India | అమృత్సర్-బర్మింగ్హామ్ మధ్య నడుస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎయిర్ ఇండియా విమానం ఏఐ117 ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య ఎదురైందని.. విమానం ప్రయాణిస్తున్న సమయంలో రామ్ ఎయి�
Flight | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నుంచి ఇండోర్ (Idore) కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (Air India flight) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. విమానం కుడి ఇంజిన్లో మంటలు రేగినట్లు సూచన అందుకున్న పైలట్ (Pilot).. ఆ వి
Air India Flight | ఢిల్లీ-రాయ్పూర్ (Delhi-Raipur) ఎయిరిండియా విమానం (Air India flight) లో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుంచి రాయ్పూర్ చేరుకున్న విమానం ల్యాండ్ అయిన తర్వాత డోర్ తెరుచుకోలేదు. దాంతో ఆ విమానంలో ప్రయాణిస్తు�
కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానం సోమవారం ఉదయం 9.27 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్ర
Air India | ఎయిర్ ఇండియా (Air India) విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబై వచ్చిన విమానం ల్యాండింగ్ సమయంలో (Mumbai airport) రన్వేపై అదుపుతప్పింది (veered off the runway).