Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్విషా శర్మ మరణించిన 12 రోజుల తర్వాత ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Twisha Sharma : త్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె భర్త సమర్ధ్ శర్మకు భోపాల్ కోర్టు శనివారం ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. సమర్ధ్ శుక్రవారం కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే.
ప్రజారోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు బీబీనగర్ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 89.6 ఎఫ్ఎం కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఉపయోగపడుతుందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా.అమితా అగర్వాల్
Harish Rana : పదమూడేళ్లుగా కోమాలో ఉంటూ జీవచ్చవంలా బతికిన హరీశ్ రానా (Harish Rana)కు విముక్తి లభించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అతడు కారుణ్య మరణం (Passive Euthanasia)తో ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.
‘గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో బీబీనగర్ ఎయిమ్స్ను నిర్మిస్తున్నాం. అధునాతన వైద్య పరికరాలు, వసతి సదుపాయాలతో ప్రపంచస్థాయి వైద్య సేవలు ఎయిమ్స్లో అందుబాటులోకి త
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మద్యం మత్తులో ఉన్న యువకులు అమ్మాయిల్ని వేధించారు. అది అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో యువకుడిపై తీవ్రంగా దాడి చేశారు.
Darbhanga AIIMS | సుమారు 187 ఎకరాల స్థలంలో రూ.1,264 కోట్ల అంచనాతో పదేండ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన బీహార్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)-దర్భంగా కేవలం మెయిన్గేట్ పిల్లర్ నిర్మ
మన కళ్లముందున్న యువతరం చూసేందుకు ఆరోగ్యంగా, ఫిట్గా కనిపించినా... అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. భారత్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారిలో నెలకొన్న ఈ ప్రమాదంపై 2025లో ఎయిమ్స్-ఐసీఎంఆర్ కలిసి �
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సోమవారం ఢిల్లీ-ఎయిమ్స్లో చేరారు. గత శనివారం ఆయన వాష్రూమ్కు వెళ్తూ రెండుమార్లు స్పృహ కోల్పోవటంతో, ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమైంది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వసతులు సరిగా లేవని అధ్యయనంలో తేలింది. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్, పీజీఐ, జిప్మర్లో సైతం ఇవే పరిస్థితులు నెలకొన్నట్టు వెల్లడైంది.
AIIMS: ఎయిమ్స్లో కార్డియో థోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ శాఖ అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఏకే బిసోయిని సస్పెండ్ చేశారు. తనను వేధిస్తున్నట్లు ఆ శాఖకు చెందిన ఓ మహిళా నర్సింగ్ ఆఫీసర్ ఫిర్యాదు �
నిమ్స్ ఇచ్చింది ఎయిమ్స్ ఏర్పాటు అయ్యింది బీఆర్ఎస్ పాలనలోనే అని ఆ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం ఎయిమ్స్ ఆస్పత్రిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అవకతవకల�
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రతిష్ఠాత్మ ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా కేసీఆర్ సర్కార్ చేపట్టిన టిమ్స్ దవాఖానల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోక�
దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లలో నిపుణులైన డాక్టర్లు పెద్దయెత్తున వలస పోతున్నారు. వీరంతా ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు క్యూ కడు�
ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లను వీడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. 2022-24 మధ్య కాలంలో దేశంలోని 20 ఎయిమ్స్లకు చెందిన 429 మంది వైద్యులు రాజీనామా చేస