దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వసతులు సరిగా లేవని అధ్యయనంలో తేలింది. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్, పీజీఐ, జిప్మర్లో సైతం ఇవే పరిస్థితులు నెలకొన్నట్టు వెల్లడైంది.
AIIMS: ఎయిమ్స్లో కార్డియో థోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ శాఖ అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఏకే బిసోయిని సస్పెండ్ చేశారు. తనను వేధిస్తున్నట్లు ఆ శాఖకు చెందిన ఓ మహిళా నర్సింగ్ ఆఫీసర్ ఫిర్యాదు �
నిమ్స్ ఇచ్చింది ఎయిమ్స్ ఏర్పాటు అయ్యింది బీఆర్ఎస్ పాలనలోనే అని ఆ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం ఎయిమ్స్ ఆస్పత్రిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అవకతవకల�
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రతిష్ఠాత్మ ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా కేసీఆర్ సర్కార్ చేపట్టిన టిమ్స్ దవాఖానల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోక�
దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లలో నిపుణులైన డాక్టర్లు పెద్దయెత్తున వలస పోతున్నారు. వీరంతా ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు క్యూ కడు�
ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లను వీడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. 2022-24 మధ్య కాలంలో దేశంలోని 20 ఎయిమ్స్లకు చెందిన 429 మంది వైద్యులు రాజీనామా చేస
దేశంలోని అత్యుత్తమ ప్రభుత్వ వైద్య సంస్థలైన అఖిల భారత వైద్య శాస్ర్తాల సంస్థ(ఎయిమ్స్) బోధనా సిబ్బంది కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న 21 ఎయిమ్స్లో 2025-26 సంవత్సర కాలంలో గడచిన నాలుగేళ్లలో ఎన�
బీబీనగర్ ఎయిమ్స్లో ఎలక్ట్రిక్ వాహన సేవలను ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహంతెం శాంతాసింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను �
ICMR-AIIMS Study | ఆకస్మిక మరణాలకు కరోనా టీకాలకు సంబంధం లేదని ఓ అధ్యయనంలో తేలింది. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), ఎయిమ్స్ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి.
Jewel Thief At AIIMS | ఒక మహిళ డాక్టర్గా ఫోజులిచ్చింది. ఎయిమ్స్ డాక్టర్ల హాస్టల్లో చోరీలు చేస్తున్నది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వందకుపైగా సీసీటీవీల ఫుటేజ్ను పరిశీలించారు. నిందితురాలిని గ
మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో స్పైన్ ఎండోస్కోపిక్ సేవలు ప్రారంభించారు. శుక్రవారం వెన్నముక నొప్పితో బాధపడుతున్న రోగికి చికిత్స అందించారు. ఈ సందర్భంగా కన్సల్టెంట
మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో స్పైన్ ఎండోస్కోపిక్ సేవలు ప్రారంభించారు. శుక్రవారం వెన్నముక నొప్పితో బాధపడుతున్న రోగికి చికిత్స అందించారు.
ఛాతీలోనొప్పి రావడంతో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖఢ్ ఆదివారం తెల్లవారుజామున ఎయిమ్స్లో చేరారు. 73 ఏండ్ల ధన్ఖఢ్కు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనన