Super Heroes: సూపర్హీరోలు అయోధ్యకు క్యూ కట్టారు. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్.. రామభక్తులకు సేవ చేస్తున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం హాలీవుడ్ కామిక్ హీరోలందరూ ఆ నగరానికి విచ్చేశారు. సోషల్ మ�
భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నవేళ అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సంస్థ ఓపెన్ ఏఐ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ ప్రచారానికి, ఎన్నికల్లో లాబీయింగ్కు తమ ఏఐ (కృత్రి�
ల్యాంగ్వేజ్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ డ్యులింగో Duolingo Layoffs) కంటెంట్ క్రియేషన్లో జనరేటివ్ ఏఐ వాడుతూ వార్తల్లోకి ఎక్కింది. ఈ కంపెనీ ఇప్పటివరకూ మనుషులు చేసే పనులను ఏఐ టూల్స్కు మళ్లించడంతో �
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధపాకులు బిల్ గేట్స్ (Bill Gates) ఏఐ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ రాకతో 2024లో వేగంగా పలు ఆవిష్కరణలు చోటుచేసుకుంటాయని అన్నారు.
ఆర్ధిక మందగమనం, ఏఐ టెక్నాలజీతో వేలాది మంది ఉద్యోగులు వీధినపడుతుండగా, మాస్ లేఆఫ్స్కు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పరిస్ధితిని అధిగమించేందుకు దిగ్గజ కన్సల్టింగ్ కంపె
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలవుతున్నది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజులు సమావేశం కానుండగా, శుక్రవారం కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక�
ఇక ఏఐ ఇప్పుడు పని ప్రదేశాలకూ రానుంది. వ్యాపారాల కోసం, నిర్ణయాలు తీసుకునే క్రమంలో సాయం చేసేందుకు టెక్ దిగ్గజం అమెజాన్ ఇటీవల అమెజాన్ క్యూ(Amazon Q)ను లాంఛ్ చేసింది.
జనరేటివ్ ఏఐ (AI) విస్తృతంగా అందుబాటులోకి వస్తుండటంతో లేటెస్ట్ టెక్నాలజీతో కొలువుల కోత తప్పదనే ఆందోళన నెలకొంది. మనుషులు చేసే ఎన్నో పనులను ఏఐ చేయగలుగుతుండటంతో లక్షలాది ఉద్యోగాలను ఈ టెక�
చాట్జీపీటీ వంటి ఏఐ (AI) టూల్స్ రాకతో టెక్ ప్రపంచంలో పని పద్ధతులు సమూలంగా మారనున్నాయి. ఏఐ రాకతో వారానికి నాలుగు రోజుల పని విధానం అందుబాటులోకి రానుంది.