ఆర్ధిక మందగమనం, ఏఐ టెక్నాలజీతో వేలాది మంది ఉద్యోగులు వీధినపడుతుండగా, మాస్ లేఆఫ్స్కు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పరిస్ధితిని అధిగమించేందుకు దిగ్గజ కన్సల్టింగ్ కంపె
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష బుధవారం మొదలవుతున్నది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజులు సమావేశం కానుండగా, శుక్రవారం కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక�
ఇక ఏఐ ఇప్పుడు పని ప్రదేశాలకూ రానుంది. వ్యాపారాల కోసం, నిర్ణయాలు తీసుకునే క్రమంలో సాయం చేసేందుకు టెక్ దిగ్గజం అమెజాన్ ఇటీవల అమెజాన్ క్యూ(Amazon Q)ను లాంఛ్ చేసింది.
జనరేటివ్ ఏఐ (AI) విస్తృతంగా అందుబాటులోకి వస్తుండటంతో లేటెస్ట్ టెక్నాలజీతో కొలువుల కోత తప్పదనే ఆందోళన నెలకొంది. మనుషులు చేసే ఎన్నో పనులను ఏఐ చేయగలుగుతుండటంతో లక్షలాది ఉద్యోగాలను ఈ టెక�
చాట్జీపీటీ వంటి ఏఐ (AI) టూల్స్ రాకతో టెక్ ప్రపంచంలో పని పద్ధతులు సమూలంగా మారనున్నాయి. ఏఐ రాకతో వారానికి నాలుగు రోజుల పని విధానం అందుబాటులోకి రానుంది.
ఏఐ (కృత్రిమ మేథ) అనే పదానికి ఇప్పుడున్న అర్థం వేరు. తన మేథస్సుతో మనిషి నిర్వర్తించే విధులకు సరికొత్త మాడల్..‘ఏఐ’ అంటూ కొలిన్స్ డిక్షనరీ నిర్వచించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విధ్వంసం గురించి వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ తాజాగా లేటెస్ట్ టెక్నాలజీపై బాంబు పేల్చారు.