కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యత అన్ని రంగాల్లోనూ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. �
ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తూ ఉద్యోగాలకు పెనుముప్పుగా మారిన కృత్రిమ మేధ రానున్న రోజుల్లో మరింత పదునెక్కుతుందట. 2029 నాటికి మానవ మేధస్సును ఏఐ మించిపోనుందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేశారు.
AI : ఏఐ రాకతో మనుషులు చేసే పలు ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపధ్యంలో తాజా అధ్యయనం భిన్న కోణాన్ని ఆవిష్కరించింది.
స్మార్ట్ఫోన్లు నానాటికీ మరింత స్మార్ట్గా మారుతున్నాయి. వివిధ రకాల అప్లికేషన్ల (యా ప్స్) సాయంతో ఇప్పటికే యావత్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చిపెడుతున్నాయి. అసలు యాప్లతో అవసరమే లేని స్మార్ట్ఫోన్ల
Nvidia CEO : 2022 నవంబర్లో ఓపెన్ఏఐ చాట్జీపీటీని లాంఛ్ చేసిన సమయంలో ఏఐ చాట్బాట్ సామర్ధ్యాలకు ఫిదా అయ్యారు. లేటెస్ట్ టెక్నాలజీ హాట్ డిబేట్గా మారింది.