చలువ కళ్లద్దాలు అంటే ఇంతకుముందు మండే ఎండల్లో కళ్లను కాపాడేవి అని మాత్రమే తెలుసు. కానీ, ఇప్పుడు అవి కూడా కాలానికి తగ్గట్టు మారిపోయాయి. మేమూ టూ స్మార్ట్ అంటూ సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతున్నాయి. పా
పెంపుడు కుక్కలు, పిల్లుల మాటలను, భావాలను కృత్రిమ మేధ సాయం తో వాటి మాటలకు అర్థాలు చెప్తామంటున్నది మెంగ్ గ్జియోగి అనే చైనా స్టార్టప్. తాము రూపొందించిన ఏఐ ఆధారిత పెట్ కాలర్ జంతువుల శబ్దాలు, ప్రవర్తనను మన
ఆధునిక వైద్యరంగం వేగంగా అభివృద్ధి చెందుతూ మనిషి జీవితాన్ని మరింత సురక్షితంగా, ఆరోగ్యవంతంగా మార్చే దిశగా ముందుకు సాగుతున్నది. ఒకప్పుడు శస్త్రచికిత్స అంటేనే భయంకరమైన ప్రక్రియగా భావించేవారు. పెద్ద కోతలు,
ఏఐ సాంకేతికత వినియోగించుకోని పనితీరులో వేగం, సామర్థ్యం పెంచాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఏఐ వినియోగంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మా
అన్ని రంగాలపైనా ‘కృత్రిమ మేధ’ టెక్నాలజీ ప్రభావం చూపుతుండగా.. దీని వాడకాన్ని నిషేధిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న జడ్జిలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఉద్దేశిం�
టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీతో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి పంపుతున్నాయి. చైనాలో ఈ వ్యవహారం కాస్త భిన్నంగా సాగుతున్నది. చైనాకు చెందిన కంపెనీల్లో కొంతమంది ఉద్యోగులు ఏఐ టెక్నాలజీతో సహ ఉద్యోగుల ఉద్యోగ�
స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియా ఓపెన్ చేయగానే రీల్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతుంటాయి. అవతార్లు చెప్పే విశేషాలు విని లైక్ కొట్టడమే కాదు, అవసరం అనుకున్న వాళ్లకు షేర్ చేస్తుంటాం.
భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ ‘సర్వమ్ ఏఐ’ దేశంలోనే తొలి ఏఐ టెక్నాలజీ కండ్ల జోడును విడుదల చేసింది. ఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ, అత్యంత అధునాతన ఏఐ కండ్ల జోడు ‘సర�
మనిషి జన్యు నిర్మాణాన్ని ఆసాంతం చదివి, అందులో లోపాల్ని పసిగట్టే ‘ఏఐ (కృత్రిమ మేధ) టెక్నాలజీ’ని గూగుల్ డీప్మైండ్ తయారుచేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత మానవ డీఎన్ఏలోని పెద్ద పెద్ద భాగాలన్న
Rajinikanth | సాధారణంగా ఒక సినిమా ఆలస్యం అయితే కొన్ని నెలలు లేదా గరిష్ఠంగా రెండు మూడు సంవత్సరాల వరకే ఉంటుంది. కానీ తాజాగా ఓ సినిమా ఏకంగా 37 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతుండటం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆ
రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టులను రద్దు చేసిన క్రమంలో అక్రమ రవాణా అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని రంగంలోకి దించామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.