భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ ‘సర్వమ్ ఏఐ’ దేశంలోనే తొలి ఏఐ టెక్నాలజీ కండ్ల జోడును విడుదల చేసింది. ఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ, అత్యంత అధునాతన ఏఐ కండ్ల జోడు ‘సర�
మనిషి జన్యు నిర్మాణాన్ని ఆసాంతం చదివి, అందులో లోపాల్ని పసిగట్టే ‘ఏఐ (కృత్రిమ మేధ) టెక్నాలజీ’ని గూగుల్ డీప్మైండ్ తయారుచేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత మానవ డీఎన్ఏలోని పెద్ద పెద్ద భాగాలన్న
Rajinikanth | సాధారణంగా ఒక సినిమా ఆలస్యం అయితే కొన్ని నెలలు లేదా గరిష్ఠంగా రెండు మూడు సంవత్సరాల వరకే ఉంటుంది. కానీ తాజాగా ఓ సినిమా ఏకంగా 37 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతుండటం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆ
రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టులను రద్దు చేసిన క్రమంలో అక్రమ రవాణా అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని రంగంలోకి దించామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కృత్రిమ మేధస్సు ప్రస్తుతం నిరుద్యోగులకు ఒక వరంలా మారింది. ఈ ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నవారికి భారత్తోపాటు విదేశాల్లోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నైపుణ్యం కలిగిన వారిని టెక్నాలజీ �
HDFC Bank | ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా ఉద్యోగాల కోతలు ఉండబోవని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో శశిధర్ జగదీశన్ వెల్లడిం�
AI Video Calls | తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఉండటంతో జడ్పీటీసీ టికెట్ ఇస్తామని చెప్పి కొత్త మోసానికి తెరతీశారు. ఇందుకోసం ఏకంగా ఏఐ టెక్నాలజీని వాడుకుని మాజీ మంత్రి దేవినేని ఉమ పేరుతో, చంద్రబాబు వాయిస్త
: ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ఫోన్ సంభాషణను రహస్యంగా వినేందుకు సైంటిస్టులు సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చేశారు. రాడార్ కిరణాలు, కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో 10 అడుగుల దూరం నుంచి ఫోన్ సంభాషణను ట్రాక్ చేయవచ
Tirumala | గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం అసంభవమని వ్యాఖ్యనించిన మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Tirumala | గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా ఏఐ టెక్నాలజీపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ చేస్తున్న ప్రయత్నాలపై మాజీ సీఎస్ టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు రెండు మూడ�
నిరంతరం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న హైదరాబాద్ నగరంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్�