Hyderabad | ఏఐ టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మన పనితీరులో మార్పులు చోటు చేసుకుంటున్నాయనే విషయాలను మనం గుర్తించాలని, అందుకు అనుగుణంగా మనం మన పని తీరును మార్చుకోవాల్సి ఉంటుందని సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ బి.వి.ఆర్
పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఆయుధాల విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఏఐ సాంకేతికతతో కూడిన క్షిపణులను తాజాగా ఆ దేశం విజయవంతంగా ప్రయోగించింది.
ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంతర్భాగం కాబోతున్నది. అయితే ఏఐకి సంబంధించిన పరిచయం మాత్రమే ఇంటర్ పాఠ్యాంశంగా ఉంటుంది. విద్యార్థులకు ఆయా అంశంపై ప్రాథమిక పరిజ్ఞా�
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఇక సులువుగా మారనుంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కేవలం గంటలోపే దర్శనం పూర్తి కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దర్శనాలు పూర్తి చేసే�
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. సోమవారం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో తొలి సమావేశం జరిగింది. ఈ
కృత్రిమ మేధ(ఏఐ)పై వ్యక్తమైన ఆందోళనలు నిజమవుతున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగాలు ఊడుతాయనే హెచ్చరికలు వాస్తవరూపం దాల్చుతున్నాయి. చిన్న ఐటీ సంస్థల నుంచి బహుళ జాతి టెక్ కంపెనీల వరకు ఏఐపై ఆధారపడటం పెరుగుతున్నది. సా�
నవంబర్, డిసెంబర్ ఆంగ్ల ఏడాదికి ముగింపు నెలలు. ప్రకృతి ప్రేమికులు, యాత్రికుల సంతోషాలకు స్వాగత మాసాలు. వెచ్చని ఎండ, చల్లని గాలితో ఆహ్లాదం పంచే వాతావరణంలో ప్రకృతి అందాలు చూసి రావడం మాటల్లో చెప్పలేని అనుభూ�
ఇండియన్ సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం) కింద తెలంగాణలో సెమీకండక్టర్ అడ్వాన్స్ ప్యాకేజింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్(ఏపీఎంపీ)ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర
మానవ మేధస్సుతో కృత్రిమ మేధ(ఏఐ) పోటీ పడగలదా అనే చర్చలు జరుగుతున్న వేళ చైనాకు చెందిన శాస్త్రవేత్తలు జీవశాస్ర్తానికి సాంకేతికతను జోడించి సరికొత్త సంచలనానికి తెరతీశారు.
ఓ కార్మికుడు... పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇంతలో ఉన్నతాధికారి వచ్చాడు. తన పక్కన ఉన్న వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తరం అందించాడు. తొలగించిన వ్యక్తి స్థానంలో, ఓ రోబోను తీసుకువచ్చి నిలబెట్�
కృత్రిమ మేధ (ఏఐ)లో నైపుణ్యం లేక ఎంతో మంది లేఆఫ్ల బారి న పడుతున్నారు. జావా, డాట్నెట్, సీ, సీ++.. ఇలా ఎన్ని ప్రోగ్రామింగ్ ల్యాంగేజీల్లో అనుభవం ఉన్నా ఏఐలో నైపుణ్యం లేకుంటే ఉద్యోగావకాశం లేనట్టే. ఏఐ నైపు ణ్యం లే
ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం ఏకంగా వెయ్యి మందికిపైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీని ప్రవేశపెట్టడం, వ్యయ నియంత్రణ దిశగా వెళ్తుండటంతో సేల్స్, ఇంజినీరింగ్ తదితర విభాగా�
స్మార్ట్ఫోన్కు ప్రత్యామ్నాయంగా వాడుకొనేలా ఓ బుల్లి గ్యాడ్జెట్ను అమెరికాకు చెందిన స్టార్టప్ హ్యుమానే ఆవిష్కరించింది. ఇది స్మార్ట్ఫోన్ తరహాలో అన్ని పనులూ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.