ప్రతి ఒక్కరూ విధిగా రెండు మొక్కలు నాటాలని, తల్లిలా వాటిని కాపాడడం వల్ల రాష్ట్రం పచ్చదనం సంతరించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలుగుతామని చెప్పారు.
హెచ్సీయూ కంచగచ్చిబౌలి తరహా ఘటన రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో (Agriculture University)లో చోటుచేసుకున్నది. వనమహోత్సవం (Vana Mahotsavam) పేరుతో జేసీబీలతో భారీ వృక్షాలను ప్రభుత్వ తొలగిస్తున్న
Rangareddy | నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు శ్రీనివాస్, రాజేశ్వర్ నాయక్, కిరణ్ కుమార్ లు అన్నారు.
Shabad | పంటల సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ సతీశ్, శ్రీనివాస్రెడ్డి, శీరిష అన్నారు.
Veterinary Doctors | ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెంపుడు జంతువుల పట్ల దిగులువద్దని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గల రాజేంద్రనగర్ ఆసుపత్రి చికిత్స విభాగ�
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని నాన్ టీచింగ్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్షులుగా మాజీ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ యాదవ్, పీ మహే
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (Agriculture University) రానున్న విద్యా సంవత్సరం కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులర్గా ఉన్న బీఎస్సీ (అగ్రికల్చర్), కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్న�
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (KR Nagaraju) సూచించారు. ఐనవోలు మండలంలోని నర్సింహులగూడెంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవ
రాష్ట్రంలో అకాల వర్షాలు ,ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిర్చిలో (Chilli Farming) తగు సస్యరక్షణ చర్యలు చేపడితే, అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఎం.వ�
చిరుధాన్యాల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని కేంద్ర వ్యవసాయ సహాయ శాఖ మంత్రి భగీరథ చౌదరి తెలిపారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు చిరుధాన్యాల సాగు వల్లే సాధించవచ్చని పేర్కొన్నారు.
మాది వ్యవసాయ కుటుంబం. కరీంనగర్ జిల్లా పెద్దకుర్మపల్లి మా ఊరు. మాకు పదహారు ఎకరాల భూమి ఉంది. మా నాన్న మావురం లక్ష్మారెడ్డి ఆదర్శ రైతు. కొత్త పద్ధతుల్లో పత్తి సాగు చేసి అధిక దిగుబడి తీశారు. సేద్యం కోసం చాలా ర�
Gadwal | నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని గద్వాల డీఎస్పీ మొగులయ్య తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లతో నరేశ్ కుమార్ అనే వ్యక్తి 2017లో గద్వాల జిల్లా మల్దకల్ వ్యవసాయ శాఖలో ఉద�
రిచారియా 1990లో మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లా, నందన్వర గ్రామంలో జన్మించారు. తండ్రి స్థానిక పాఠశాలలో హెడ్మాస్టర్గా, పోస్ట్మాస్టర్గానూ పనిచేశారు. తండ్రితో కలిసి పొలానికి వెళ్లినప్పుడే ఆయనకు వ్య�