Fake cotton seeds | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఈర్లపల్లి తండాలో ఇద్దరు వ్యక్తుల నుంచి 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు.
రైతులు శాస్త్రీయ పద్ధతులే కాకుండా వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా వ్యవసాయాధి
Rythu Bharosa | ఎకరాకు రూ.6,000 చొప్పున రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో వారి ఖాతాల్లో జమ కావడం లేదు.దీంతో తమను అడిగే రైతులకు ఏం చెప్పాలో అర్ధం కాక వ్యవసాయశాఖ అధికారులు ఆందో�
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్నగర్లో నిర్వహించే బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించా రు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సభక�
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పత్తి కొనుగోలు కేంద్రాలను సోమవారం లోగా ప్రారంభించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మార్కెటింగ్ శాఖ అధికారుల ను హెచ్చరించారు.
ప్రస్తుతానికి ఉన్న పనులతో సతమతమవుతున్న వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే అంటూ ఒత్తిడి చేయడమో.. మరే కారణమోగానీ జిల్లావ్యాప్తంగా మూకుమ్మడి సెలవుల కోసం అర్జీలు సమర్పించారు.
భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో అంచనాకు మించి పంటనష్టం జరిగింది. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటనష్టం వివరాలు సేకరిస్తున్నారు. తొలుత కొద్దిగా పత్తి పంటనష్టం జరిగిందని భావించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి జిల్లావ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ సర్వే బుధవారం ప్రారంభమైంది. 21 మంది మండల వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటించి వివరాలు సే
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏ షరతుల్లేకుండా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని అన్నదాతలను మాయ చేసి అధికారంలోకి రాగానే మొండి చెయ్యి చూపుతున్నది. నిబంధనల పేరుతో ఎన్నో కొర్రీలు పెడుతూ �
ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభు త్వం మాట నిలబెట్టుకోలేదు. మూడు విడతలుగా రుణమాఫీ చేసినా, అందులో కూడా అనేక రకాల నిబంధనలు అమలు చేసింది. దీంతో అర్హులైన చాలా మంది రైతులకు �
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. “మా రుణాలు మాఫీ కాలేదు మహాప్రభో” అంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏమిచేయాలో తోచక అయోమయంలో ఉండిపోయారు. రుణమాఫీకి కా�
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు మారిందీ రైతుల పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించిన పంట రుణాల మాఫీ జాబితాలో పేర్లు లేకపోవడంతో అర్హులైన రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ �
ప్రభుత్వం రెండు విడతలుగా రుణమాఫీ చేసినా తమ పేర్లు లిస్ట్లో ఎందుకు లేవు? అని రైతులు శుక్రవారం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు మేనేజర్ను నిలదీశారు.
సబ్సిడీపై యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే లంచం ఇవ్వాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెగేసి చెప్తున్నారట. పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా ఏజెన్సీల కింద ఎరువుల దుకాణాలు ఉన్న వారంతా కలిసి ఒకరి�