గంపెడాశలతో రైతన్నలు వానకాలం సాగు పనులు మొదలుపెట్టారు. కురిసిన వర్షంతో హలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. కొందరు ఇప్పటికే విత్తనాలు విత్తి గుంటుక కొడుతుండగా.. ఉత్సాహంగా కూలీలు కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యార�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో ఎలాంటి అనుమతిలేకుండా వరి విత్తనాలను సంచుల్లో ప్యాక్ చేస్తుండగా శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.
నాణ్యత లేని నాసిరకం విత్తనాలు, ఎరువులు రైతులకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ హెచ్చరించారు. కలెక్టరేట్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువుల డీలర్లు, వ్యవసాయ అధికారులతో
మండలంలోని గోప్లాపూర్లో వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఓ ఇంట్లో నిల్వ ఉన్న 2.21 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వా ధీనం చేసుకున్నారు. జడ్చర్ల పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చే�
బీర్కూర్ మండల కేంద్రంలో విక్రయించిన నకిలీ విత్తనాలతో రైతులు మోసపోయిన విషయం తెలిసిందే. నకిలీ విత్తనాలతో సాగుచేసిన పంటలను కొన్ని రోజుల క్రితం వ్యవసాయశాఖ అధికారులు, గ్రోమోర్ కంపెనీ వారు పరిశీలించారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక మార్చాలని జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం రీసెర్చి డైరెక్టర్ పి.రఘురాంరెడ్డి, విశ్వ విద్యాలయం ఎక్స్టెన్షన్ డైరెక్టర్ వి.సుధారాణి, పాలెం పరి�
వ్యవసాయ ఉత్పత్తుల మారెటింగ్పై సరైన అవగాహన లేక పలువురు రైతులు నష్టాలను చవిచూస్తున్నారని, స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని డీఏఓ శ్రవణ్కుమార్ అన్న�
వానకాలం పంటలు పూర్తిగా ముగియడంతో ఎన్నో ఆశలతో అన్నదాతలు యాసంగి వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. యాసంగి సాగులో రైతులు ఎకువగా దొడ్డు రకాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు.
నగరంతోపాటు శివారు ప్రాంతాలకు చెందిన రైతులు నేరుగా తమ ఉత్పత్తులను అమ్మకాలను చేపడుతున్న మీర్ అలం మండికి త్వరలోనే నూతన వైభవాన్ని తీసుకువస్తామని చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫీకర్ అలీ తెలిపారు.
వ్యవసాయశాఖ అధికారులు యాసంగి పంటల సాగు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 1,95,992 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉందని యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఇందులో ప్రధానంగా వరి, మక్కజొన్న పంటలు ఉంటాయని �
Kandi Cultivation | కంది సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే సరైన దిగుబడులు వస్తాయి. పైరును ఆశించే పురుగులు, తెగుళ్లను సరైన సమయంలో గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పూత దశలో ఉన్న కంది చేలకు తెగుళ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతులు ప్రధానంగా పండించే పంట వరి. వరి పండించడంలో రైతులకు పూర్తి అవగాహన ఉన్నప్పటికీ మితిమీరిన తెగులు సోకడంతో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తున్నది. నారుమడి వేసిన నాటి నుంచి కోత క�