సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, సాగు పథకాలపై స్వామినాథన్ పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి ఆహ్వానం అందింది. వ్యవసాయరంగంలో ప్రపంచ ప్రగతి చర్చకు వేదికగా పరిగణించే ‘బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్' సదస్సులో పాల్గొని తెలంగ
ప్రస్తుత వానకాలం సీజన్లో వివిధ పంటలు సాగు చేసిన రైతాంగానికి యూరియా సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఈ సీజన్లో కావాల్సినయూరియాలో 90శాతానికి పైగా సరఫరా చేయగా ర
రైతుబంధు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం మూడో రోజు 26.50 లక్షల ఎకరాలకు గాను 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1325.24 కోట్లు జమచేసింది. దీనితో కలుపుకొని ఇప్పటి వరకు ప్రభుత్వం 50.43 లక్షల మంది రైతులకు రూ. 3246.42 కోట్లను పంపిణీ
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్ధమైంది. ఏదుల పంప్హౌస్కు కనెక్టివిటీ చేస్తూ 400 కేవీ విద్యుత్ లైన్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా శుక్రవారం విద్యుత్ సరఫరా సాఫీగా సాగింది.
గద్వాల జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రావడంతో పట్టణమంతా గులాబీ కాంతులీనింది. బీఆర్ఎస్
Minister Niranjan Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్ల ప్రణాళికతో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు.
దేవతలు, ప్రకృతి, జంతువులు, పక్షులు, రాజకీయ నేతల చిత్రాలతో భళా అనిపించుకుంటున్నాడు.. శివకుమార్. శ్రీరంగాపుర్లో ఉప తాసీల్దార్గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు చిత్రకళలో రాణిస్తున్నాడు. సమయం దొరికినప్ప�
కేంద్ర సర్కారు రైతులను దగా చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
దళిత, గిరిజనుల ఆత్మగౌరవం, అభివృద్ధి నినాదంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే వివిధ బీసీకులాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు.
మండలంలోని మంతటి సర్పంచ్ చిక్కొండ్ర నాగమణి నాగయ్యతోపాటు మరో 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 10వ విడత రైతుబంధు నగదు జమ కొనసాగుతున్నది. ఐదో రోజు సోమవారం 1,51,468 మంది రైతుల ఖాతాల్లో రూ.265.18 కోట్ల నగదు జమ అయింది. ఇప్పటివరకు మొత్తంగా 5,30,371.31 ఎకరాలకు రైతుబంధు నిధులు జమ అయ్యాయి.
వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థలు, అభివృద్ధిని చూస్తే సీఎం కేసీఆర్ను, మంత్రి నిరంజన్రెడ్డిని వందేండ్లయినా ప్రజలు మరిచిపోరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.