వ్యవసాయ రంగానికి అధునాతన సాంకేతికతను అందిస్తున్న ఇక్రిశాట్.. ఐఐటీ ఖరగ్పూర్తో కలిసి మరో వినూత్న టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాగు దిగుబడి, పంటల రోగ నిరోధకతను పెంచడంలో కీలకమైన మట్టిలోని పో�
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్రి�
ఐదు నెలల్లోనే ఎంత తేడా? అంతా ఆగమాగం అయిపోయింది. పదేండ్లలో దేశానికే ఆదర్శంగా ఎదిగిన తెలంగాణ వ్యవసాయ రంగం అతలాకుతలం అయిపోయింది. 24 గంటల నాణ్యమైన కరెంటు ఏమైంది? చివరి మడికీ నిరంతరం పారిన నీళ్లు ఏమైనయ్? అర్ధరా
జిల్లా సమగ్ర అభివృద్ధిలో బ్యాంకులు కీలక భూమిక పోషిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజానీకానికి అండగా నిలుస్తున్నాయి. వార్షిక రుణ ప్రణాళికను పక్కాగా అమలు చేయించి బ్యాంకుల ద్వారా లక్ష్యానికి మించి రుణాలు అంది
కర్ణాటక కాంగ్రెస్ సర్కార్పై రైతులు కన్నెర్ర చేశారు. అన్నదాతలకు రుణాల మాఫీ చేయాలని, త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించడంతోపాటు రైతుల సమస్యలను పరిష్కరిం�
తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహానాయకుడు మన కేసీఆర్. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీని స్�
పదేండ్లలో తెలంగాణ వ్యవసాయం పండుగైంది. రైతులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు సత్ఫలితాలనిచ్చాయి.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయమే దండుగ అని ఆ రంగాన్ని పట్టించుకోకపోవడంతో పొలాలన్నీ బీడు భూములుగా మారగా.. ప్రజలు వలస పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయశాఖ మంత్రి
చదువుకున్న మహిళలే కాకుండా చదుకోని మహిళలు కూడా స్టార్టప్స్ నిర్వహిస్తూ అమోఘంగా రాణిస్తున్నారు. గ్రామీణ మహిళలకు వ్యవసాయ రంగంలో వినియోగించే డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులు చేయడంపై శిక్షణనిస్తామని, దేశ వ్యాప�
దేశ వ్యవసాయ రంగ చరిత్రలో రైతుబంధు పథకం శాశ్వతంగా నిలిచిపోతుందని పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రైతుబంధు పథకం ప్రారంభించి ఐదేండ్లు పూర్తయిన సందర్భం గా రాష్ట్ర రైతాంగానికి బుధవారం ఆయన శుభా
KTR | దేశ వ్యవసాయరంగ చరిత్రలో రైతుబంధు శాశ్వతంగా నిలిచిపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు పథకం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన స