రైతుల సమస్యలను, బాధలను అర్థం చేసుకోవటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మించినవారు లేరు. అకాల వర్షాలతో, వడగండ్లతో పంటలు దెబ్బతిని ఆవేదనలో ఉన్న అన్నదాతలను స్వయంగా ఓదార్చటానికి వెళ్లిన కేసీఆర్.. ఒక్కో ఎకరానికి ర
వ్యవసాయ రం గంలో రికార్డు స్థాయిలో దిగుబడులు సాధిస్తూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రైతుల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కూలీల కొరత ఏర్పడుతుండటంతో పనులు చేపట్టడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు సాఫీగా సాగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుండటంతో
ఇతర రాష్ర్టాల తరహాలో తెలంగాణకు కేటాయించని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గుతున్న కేటాయింపులు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధికి మోకాలడ్డుతున్న కేంద్రం.
మోదీ ప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు చూస్తుంటే రైతులకు అవి ఆదాయం పెంపునకు బదులుగా, రెండింతలు నష్టాలు చేసేవిగా ఉంటున్నాయి. �