సాగులో లాభాలు గడించే విధంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని, ఆ దిశగా వ్యవసాయాధికారులు సూచనలు సలహాలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలోని రైతు వేదికలో ప�
“వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ గ్రామ సరిహద్దులోని శ్రేయకు రెండెకరాల భూమి ఉన్నది. ప్రభుత్వం
నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాలలో జమ చేశామని ప్రకటనల నేపథ్యంలో
తనకు బ్యాంకు నుంచి మెసేజ్ రాలే�
మంగళగూడెం గ్రామానికి చెందిన రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పొలాలను జిల్లా వ్యవసాయాధికారి, అధికారుల బృందం శనివారం పరిశీలించింది. ‘యాసంగి ఆశలు ఆవిరి’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో శనివారం కథనం ప్రచురి�
మండలంలోని పాముకుంటకు చెందిన మహిళా రైతు రంగ కళమ్మకు 1.28 ఎకరాల భూమి ఉన్నది. ఉన్న మొత్తం భూమిలో వరి సాగు చేసింది. ఈ భూమికి రైతు భరోసా రూ. 11,362 రావాల్సి ఉండగా రూ. 1,012 మాత్రమే పడ్డట్టు సెల్ఫోన్లో మెసేజ్ వచ్చింది.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో శనివారం ఆయిల్పామ్ రైతులకు జరిగిన అవగాహన కార్యక్రమం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ నినాదాలు చేశారు.
రైతు సేవ, రైతు ఉ త్పత్తిదారుల సంస్థతో రైతన్నలకు ఎంతో మే లు జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మండలంలోని నాగపురి గ్రా మంలో ఆదివారం రైతు సేవ రైతు ఉత్పత్తిదారులు సంస్థ లిమిటెడ్ మూడ
పంట నష్టపరిహారం విషయంలో కొందరు నాయకులు చెప్పిన బాధితులకే న్యాయం జరుగుతున్నదని, పంటలు నష్టపోయిన మిగతా వారిని అధికారులు పట్టించుకోవడం లేదని వదిలి మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల రైతులు ఆరోపిస్తున�
రుణమాఫీ కానివారి కోసం గ్రీవెన్స్ అనేది కేవలం కాలయాపన కోసమేనంటూ రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడుత రుణమాఫీ జాబితా విడుదల నుంచి రైతులు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంతోపాటు ఏడీ కార�
రుణమాఫీ ఏమోగానీ..చిక్కుముడుల పరిష్కారానికి రైతాంగం అగచాట్లు పడాల్సి వస్తున్నది. వానకాలం సాగు పనులను సైతం వదులుకుని మాఫీ.. చెయ్యండి మహాప్రభో! అంటూ అటు బ్యాంకర్లు, ఇటు వ్యవసాయధికారుల చుట్టూ ప్రదక్షిణలు చే�
చేవెళ్ల మండలం చనువెల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు ఒక్క రూపాయి మాఫీ అయినట్లు లక్షన్నర రుణమాఫీ జాబితాలో వచ్చింది. తనకు మొదటి విడుతలోనే రూ.లక్ష రుణం మాఫీ కాగా... రెండో విడుతలో ఒక్క రూపాయి మాఫీ అయినట్లు రావడం�
పంట రుణమాపీ తీరుపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతున్న ది. రేవంత్ సర్కార్ పంటరుణమాఫీ విషయంలో మాట తప్పిందని రైతులు గుర్రుగా ఉన్నారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి అధికారం చేపట్ట�
రైతులను సంఘటితం చేయడం, వారికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేయడం, నూతన సాగు విధానాలు, వ్యవసాయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలు ఏర్పాటు చేసింద�
మెద క్ జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు పంట రుణమాఫీ వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారును ఆదేశించారు. పంట రుణమాఫీపై బ్యాంకర్లతో గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మ�
రైతుల అభిప్రాయం మేరకే ప్రభుత్వ రైతు భరోసా పథకం అమలుపై సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ సొసైటీల్లో బుధవారం మహాజన సభలు నిర్వహించి, రైతుల నుంచి అభిప్రాయాల