రైతు భరోసా పథకంపై వ్యవసాయాధికారులు రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. జిల్లా పలు సొసైటీల్లో ఆదివారం మహాజన సభలు నిర్వహించగా.. అధికారులు రైతుల అభిప్రాయాలను సేకరించి, వివరాలను నమోదు చేసుకున్నారు.
రైతులు వానకాలం సాగుపై కొండంత ఆశతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. గత వానకాలం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సన్నద్ధమవుతున్నారు. గత వానకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు అనుకున్న స్థాయ
వానకాలం సీజన్లో పంట సాగు కోసం రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో వ్యవసాయాధికారులు రైతులతో గురువారం సమావేశాలు ఏర్పాటు చేసి విత్తనాల �
మేలైన విత్తనాలతో రైతులు అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుందని తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి శ్రీదేవి అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో
నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే పీడీయాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువుల విక్
జనవరి-31తో యాసంగి సాగు ప్రణాళిక ముగిసింది. ఈ ఏడాది యాసంగిలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 5.81లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 4.01లక్షల ఎకరాల్లోనే (83శాతం) సాగు అయ్యింది.
వ్యవసాయరంగంలో రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయం చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. తక్కువ నీటి వనరులు ఉన్న హుస్నాబాద్ వ�
రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో వరి నారుకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. ఈ తరుణంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంటను పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. �
Farm Safety Tips | వాణిజ్య పంటలతోపాటు ఇతర పంటలపై ఈ మధ్యకాలంలో రసాయన మందుల వాడకం పెరిగింది. వివిధ రకాల పురుగులు, తెగుళ్లను నివారించేందుకు రైతులు ప్రమాదకరమైన మందును ఆశ్రయిస్తున్నారు. పంట కాలంలో ఆరు నుంచి పదిసార్లు రస
వర్షాలు కురుస్తుండడంతో తెల్లబంగారినికి తెగులు సోకుతుంది. పత్తిపంట చేతికొస్తున్న వేళ వర్షం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. చెట్టుపైనున్న పత్తితో పాటు కాయలు, ఆకులకు నల్ల మచ్చలు వచ్చి రాలిపోతున్నాయి.
మూడు సీజన్ల నుంచి వరి రైతులు వరుసగా నష్టాల పాలవుతున్నారు. ఏటా దిగుబడి తగ్గుతుండడంతోపాటు పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
నడిగడ్డ నేలపై దూదిపూల పంట దరహాసం కొనసాగుతున్నది. ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ తెల్లబంగారం మెరుస్తున్నది.
ఇక్కడి నేలలు, వాతావరణం పంటకు అనుకూలంగా ఉండడం.. తక్కువ పెట్టుబడి.. సిరుల దిగుబడి రావడం.. మార్కెట్�