Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఎమర్జెన్సీ బాధితులకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది
Road accident | మార్నింగ్ వాక్ (Morning walk) కోసం వచ్చినవాళ్లు ఫ్లైవోవర్ (Flyover) కింద నడుస్తున్నారు. తెల్లవారడంతో ఫ్లైవోవర్పైన అప్పుడప్పుడే వాహనాల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో మామిడి కాయల (Mangoes) లోడుతో వచ్చిన ఓ వ్యాన్ అదు�
Uttar Pradesh | తమకు భోజనంలో చికెన్ పెట్టలేదని, మర్యాదలు బాగా చేయలేదని, తమ బంధువులను చిన్నబుచ్చారని ఇలా చిన్నచిన్న కారణాలకే పీటల వరకు వచ్చిన పెండ్లిండ్లు నిలిచిపోవడం చూస్తున్నాం.
Biryani restaurant worker shot dead | బిర్యానీ రెస్టారెంట్లో పని చేసే వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. అయితే ‘పహల్గామ్ దాడి’కి ఇది ప్రతీకారమంటూ ఒక వ్యక్తి పేర్కొన్నాడు. 26 మంది మరణానికిగాను 2600 మందిని చంపుతా
JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) తన ఫ్యామిలీతో కలిసి భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ వాన్స్ ఫ్యామిలీ ఆగ్రా (Agra) సందర్శనకు వెళ్లింది.
JD Vance | అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చేవారం భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. సమాచారం మేరకు.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 న�
Shops Collapses | నాలుగు షాపులు కూలిపోయాయి. ఈ సంఘటనలో పలువురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదుగురిని రక్షించారు.
దేశంలో మరో భార్య బాధితుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈ దేశంలో మగవారిని రక్షించేందుకు చట్టాలు లేవని, తన భార్య చర్యల కారణంగా తాను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నానంటూ యూపీలోని ఆగ్రాకు చెందిన ఒక టెకీ ఆత�
Taj Mahal | తాజ్ మహల్ను బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ మహల్ వద్దకు బాంబ్ డిస్పోజల్ టీమ్లను, డాగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దింపి తనిఖీలు
Man flees with Bike | రేసింగ్ బైక్ కొనేందుకు ఒక వ్యక్తి షోరూమ్కు వెళ్లాడు. టీ అమ్మే వ్యక్తిని వెంట తీసుకెళ్లి తండ్రిగా పరిచయం చేశాడు. టెస్ట్ రైడ్ కోసమంటూ కీస్ తీసుకుని బైక్తో పారిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో
Mig 29 | ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో వైమానిక దళానికి చెందిన మిగ్ 29 విమానం కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి పైలట్, కోపైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం సమయంలో విమా
దేశరాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత అంతకంతకూ (Air Pollution) పడిపోతున్నది. కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటంతో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు బురారీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏ