ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మానుక లక్ష్మణ్ యారియా ఇస్తున్నారని గోదాము వద్దకు రాగా ఒకే యూరియా బస్తా ఇస్తామనడం, రైతులు ఎక్కువ మంది ఉండటం ఇక యూరియా సరిపోదేమో అనుకుని సీఎం రేవంత్ రెడ్డిపై తిట్�
రామగుండం నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ సోమవా
ఒకే టీచర్తో చదువులు సాగడం లేదని ఓ తండా పంచాయతీలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బడికి తాళం ఇంకో టీచర్ వచ్చే వరకు అలాగే ఉండాలని తండా వాసులు నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టూనా
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్య పల్లె గ్రామపంచాయతీ పరిధిలో సాహెబ్ పల్లె, బాలయ్య పల్లెలు ఉన్నాయి. కాగా సాహెబ్ పల్లె వద్ద గ్రామపంచాయతీ నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడిషనల్ కలెక్�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన రైస్ మిల్ నిర్మాణం చేపట్టుతున్నారని, రోడ్డు పక్కనే నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, సంబంధింత అధ�
హిందూ సమాజంలోని అనైక్యతను, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్న విదేశీ శక్తుల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ అఖిలభారత గో సేవ సహ ప్రముఖ్ ఆకారపు కేశవ్ జీ అన్నార�
రామగుండం నగరపాలక సంస్థ అధికారుల తీరుపై సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు వినూత్న నిరసన చేపట్టారు. గోదావరిఖనిలో శనివారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అత్యంత విలాసవంత ప్రాంతమైన పాత 26వ డివిజన్ లో ఇళ్ల మధ్య�
G Parameshwara | ద్వేషపూరిత ప్రసంగాలపై కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానున్నది. ఆ రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర ఈ విషయం చెప్పారు. సున్నితమైన తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు, సీసీటీవీలత
Gujarat Tribals Protest | గుజరాత్లో వేలాది మంది గిరిజనులు భారీ నిరసన చేపట్టారు. పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళమెత్తారు. తమ ఇళ్ళు, సంస్కృతి, జీవనోపాధిని నాశనం చేసే ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమ�
గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన దండ్ల శ్రీనివాస్ పై దాడి చేసిన మంత్రి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్తో కలిసి ఆ�
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై ఫేక్ వార్తను సృష్టించి వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రుద్రంగి మండలానికి చెందిన సిర్రం వెంకటి వారం రోజుల క్రితం రుద్రంగి గ్రామ శివారులోని నందివాగు వద్ద రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిగా సిర్రం వెంకటి బంధువు అయిన ఆధరవేణి వినోద్ హత్య చేశాడంటూ వెంక�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నిరాధారమైన అరోపణలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు ఎస్ఐ ఆవుల తిరుపతికి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిరుప
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రం
ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, యాంటి డ్రగ్స్ పై అవగాహన కలిగి మెదలుకుంటే జీవితాలు బాగుపడుతాయని పెద్దపల్లి షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. పెద్దపెల్లి మండలం పెద్దకల్వలలో గల నోబెల్ హై స్�