Bankipur Bypoll | బీహార్లోని కీలకమైన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం అభిషేక్ కుమార్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దీంతో ఇదే ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ‘జన్ సురాజ్ పార్టీ’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ క�
Gautam Khattar | సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మితవాద వక్త గౌతమ్ ఖట్టర్ను హిమాచల్ ప్రదేశ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నమోదైన కేసుపై దర్యాప్తు కోసం గోవాకు తరలించారు.
హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపు యార్డుకు వ్యతిరేకంగా హుజురాబాద్ ప్రాంత ప్రజానీకం కదంతొక్కారు. అఖిలపక్ష కమిటీ కో ఆర్డినేటర్ పలకల ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు
ED moves Supreme Court | పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజకీయ వ్యూహాల ప్రణాళిక సంస్థ ఐ-ప్యాక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టులో విచార�
Mosquito-Repellent Detergents | మలేరియా, డెంగ్యూ వంటి రోగాలకు కారణమైన దోమల నుంచి రక్షణ కోసం ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు ప్రయోగాలు చేశారు. దోమలను వికర్షించే డిటర్జెంట్లను అభివృద్ధి చేశారు. స్మార్ట్ బట్టల సర్పు లేదా లిక్విడ్తో �
RK Singh Suspended | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత రెబల్స్పై బీజేపీ దృష్టి సారించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్న కేంద్ర మాజీ మంత్రితో సహా ముగ్గురు నేతలను సస్పెండ్ �
Maharashtra Opposition Holds March | మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు ఓటర్ల జాబితా అక్రమాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలు అధికార బీజేపీకి సహాయం చేస్తున్నాయని ఆరోపించాయి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు
వర్షాకాలం వర్షాలు వరుసగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని కళాశాల అధ్యాపకులు రాజేంద్రప్రసాద్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేటల�
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మానుక లక్ష్మణ్ యారియా ఇస్తున్నారని గోదాము వద్దకు రాగా ఒకే యూరియా బస్తా ఇస్తామనడం, రైతులు ఎక్కువ మంది ఉండటం ఇక యూరియా సరిపోదేమో అనుకుని సీఎం రేవంత్ రెడ్డిపై తిట్�
రామగుండం నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ సోమవా
ఒకే టీచర్తో చదువులు సాగడం లేదని ఓ తండా పంచాయతీలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బడికి తాళం ఇంకో టీచర్ వచ్చే వరకు అలాగే ఉండాలని తండా వాసులు నిరసన తెలిపిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టూనా
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్య పల్లె గ్రామపంచాయతీ పరిధిలో సాహెబ్ పల్లె, బాలయ్య పల్లెలు ఉన్నాయి. కాగా సాహెబ్ పల్లె వద్ద గ్రామపంచాయతీ నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడిషనల్ కలెక్�