రాష్ట్రస్థాయిలో ఎక్కడ లేని విధంగా వరుసగా కోరుట్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తో పాటు, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ పై ఓడిపోయి మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ జ�
కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల�
బీర్ పూర్ మండలంలోని తుంగూరు గ్రామానికి చెందిన కందుకూరి స్వామి అనే యువకుడు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో సైబర్ వారియర్ అనే వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. సైబర్ క్రైమ్ వల్ల మోసపోయిన వారికి సలహాల
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి ఎస్సై స్వామి సూచించారు. మాదకద్రవ్యాల నిరోధకంపై తక్కళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకరా కే గ్రామస్తులు కాంగ్రెస్ మోసాలపై నివేదన రీతిలో బుధవారం నిరసన చేపట్టారు. గ్రామస్తులు తమ ఇంటిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వాటిలో రాసి పెట్ట�
రామగుండం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్పై బుధవారం తెలంగాణ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది సింగం జనార్ధన్ తెలిపారు. నగర పాలక పరిధిలోని ఎన్ట�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేస�
దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు సమాచారం చేరవేస్తే తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి రూరల్ ఎస్సై బీ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే కొందరు పనికట్టుకకొని ఆయనపై విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ యువ నాయకులు నాగిడి మధుసూదన్ రెడ్డి ఆరోపిం�
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామపంచాయతీ పరిధిలోని పేరపల్లి తమ పట్టా నాలుగెకరాల 20 గుంటల భూమిని అధికార కాంగ్రెస్ పార్టీ రాఘవాపూర్ మాజీ సర్పంచ్ వెంకటేశం మతిస్థిమితం లేని తన భర్త రాజు శంకరయ్య నుండి తప్పుడు ధ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం నిరసిస్తూ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
వయో వృద్ధుల సంరక్షణ చట్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 40 ద్వారా జారీ చేసిన పలు ప్రయోజనకర సవరణల ద్వారా వృద్ధ తల్లిదండ్రులను నిరాధరిస్తున్న కొడుకులకు తగు చట్టపర చర్యలకు దోహద పడుతోంది.
నిబంధనలకు విరుద్దంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శారదాకు సో�
తమ గ్రామం నుంచి ఇసుక ట్రాక్టర్లు పోనివ్వకుండా చూడాలంటూ తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామపరిధిలోని చింతలపల్లి గ్రామస్తులు శనివారం గ్రామంలో ఆందోళన చేశారు. అనంతరం తంగళ్లపల్లి మండల కేంద్రానికి తరలివచ